ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే ఇవ్వండి, చంద్రబాబుకు ఏపీ డీజీపీ లేఖ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్‌కు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష...

ఏపీలో 29 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, ఇన్ఫెక్షన్ రేటు 10.21 శాతం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగస్టు 17, సోమవారం ఉదయం 10 గంటల నాటికీ 29,05,521 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు...

డిమాండుకు తగినట్లుగా ఎరువులను సిద్ధం చేయండి, సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో ఎరువుల డిమాండ్ కూడా పెరిగిందని, దీనికి తగినట్లు ఎరువులు అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై...

ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా

0
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరారు. ఇటీవలే అమిత్ షా కు కరోనా పాజిటివ్...

వరంగల్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కేటిఆర్

0
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి,...

తెలంగాణలో కొత్తగా 1682 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో మరో 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 17, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 93,937 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ

0
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నీట్, ‌జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 17, సోమవారం నాడు సుప్రీం కోర్టులో...

జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించాలి –...

0
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గత...

ఏపీలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 2,09,100 మంది డిశ్చార్జ్

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6780 కరోనా పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6780 కేసులతో కలిపి ఆగస్టు 17, సోమవారం...

కరోనా తీవ్రత: ఒకేరోజు 120 మంది మృతి, మరో 5890 కేసులు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17, సోమవారం నాడు ఒక్కరోజే 120 కరోనా మరణాలు, 5890 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం...

హీరోయిన్ హంసా నందినితో సునయన లైవ్ ఇంటరాక్షన్

0
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో "క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్" పేరుతో పలువురు సినీ ప్రముఖులతో "Frustrated Woman" సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...

ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, సిలబస్ 30 శాతం కుదింపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ కాలేజీల్లో తరగతులు నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరాన్ని కోల్పోవడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను 30 శాతం...

పెరుగుతున్న కరోనా కేసులు, సెప్టెంబర్ 6 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

0
రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో లాక్‌డౌన్ విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా బీహార్‌లో ముందుగా జూలై...

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సీఎం కేసీఆర్ నిర్ణయం

0
సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆగస్టు 17, సోమవారం నాడు ప్రగతి భవన్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో...

కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కరోనా బారిన పడి పరిస్థితి విషమించి కొందరు ప్రజాప్రతినిధులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన...

గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఆగస్టు 17, సోమవారం నాడు గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ ను ప్రారంభించారు. దీంతో ఈ రోజు నుంచి సచివాలయాల్లో డిజిటల్‌ చెల్లింపులు ప్రారంభం...

తెలంగాణలో 92 వేలు దాటిన కరోనా కేసులు, 703 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,255 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. ఆదివారం...

తిరుపతిలో ఆగస్టు 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

0
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆగస్టు 14 వరకు తిరుప‌తి...

ఈ 7 విషయాలు తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో స్టీపెన్ ఆర్.కోవే రచించిన "The 7 Habits of Highly Effective People" పుస్తకం గురించి వివరించారు. ఆ...

అమెరికాలో 1.7 లక్షలకు పెరిగిన మరణాలు, 5.4 మిలియన్లు దాటినా పాజిటివ్ కేసులు

0
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 16, ఆదివారం నాటికే అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య లక్ష 70 వేలు దాటింది. ఇప్పటిదాకా మరణించిన...