దేశంలో ఒకేరోజు 57,584 మంది డిశ్చార్జ్, రికవరీ రేటు 72.51 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 26 లక్షలు దాటగా, కరోనా మరణాలు 50 వేలకు పెరిగాయి. ఆగస్టు 17, సోమవారం ఉదయానికి మొత్తం...
ఆ రాష్ట్రంలో 20 వేలు దాటినా కరోనా మరణాలు, 6 లక్షలకు చేరువలో కేసులు
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 20,000 దాటింది. ఆగస్టు 16,...
వరదలో టిఆర్ఎస్ నేత గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక చెరువులు, వాగులు అలుగుపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టిఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ ఓ వాగు వద్ద...
తెలంగాణలో ఇంటర్ డిజిటల్ తరగతుల నిర్వహణ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభించాలని ఇటీవలే ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీశాట్ ద్వారా...
భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తునారు. జిల్లాల వారిగా సమాచారం తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 16, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు, ఒకేరోజు 53,322 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు 16, ఆదివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 25,89,682...
తెలంగాణలో 91 వేలు దాటిన కరోనా కేసులు, 693 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1102 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 15, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 91,361 కి చేరినట్టు...
ఏపీ కేబినెట్ ఆగస్టు19న భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన...
కరోనాతో ఒకేరోజులో 322 మంది మృతి, మరో 12020 కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 15, శనివారం నాడు ఒక్కరోజే...
తెలంగాణలో భారీ వర్షాలు నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న...
ఆరాధన నీకే…స్తుతి ఆరాధన నీకే సాంగ్
Christ Worship Centre యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో అద్భుతమైన క్రిస్టియన్ భక్తి గీతాలను అందిస్తున్నారు. జీవితంలో ఎన్నో మార్పులకు చేయూతనిచ్చే ప్రేరణతో కూడిన సందేశాలను, ఉత్తేజకరమైన పాటలను ఈ ఛానల్ లో...
ఏపీలో 2 లక్షల 81 వేలు దాటిన కరోనా కేసులు, 2562 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 81 వేలు దాటింది. కొత్తగా 8732 కేసులు నమోదవడంతో ఆగస్టు 15, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తున్నాయి....
తెలంగాణలో మరో 1102 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1102 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 15, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 91,361 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సురేశ్ రైనా
టీమిండియా బ్యాట్స్మెన్ సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే...
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు ఈ రోజు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. "కెరీర్ మొత్తం మీరు చూపిన...
తెలంగాణలో 90 వేలు దాటిన కరోనా కేసులు, 684 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 14, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,259 కి...
కరోనా వ్యాక్సిన్ రాగానే అందరికి అందించేలా రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉంది : పీఎం...
74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా కరోనా యోధులందరికీ...






















































