దేశంలో 20 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య, 24 గంటల్లో 60,091 మంది...
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కరోనాతో 1092 మంది మృతి చెందగా, మరో 64531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో పెద్ద...
జీహెఛ్ఎంసీ పరిధిలో లక్ష మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ
ఆగస్టు 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు తమ ఇండ్లలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత మృతి
నల్గోండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత, కెఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ కమలాకర్ రెడ్డి మృతి చెందారు. నిర్మాత కమలాకర్ రెడ్డి,...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు ప్రకటన?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
తెలంగాణలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా...
తెలంగాణలో కొత్తగా 1763 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 18, మంగళవారం నాడు 1763 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95,700 కి, మరణాల సంఖ్య...
ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్ డ్రీమ్ 11
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కి సంబంధించి వివో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్డింగ్ నిర్వహించగా ఫాంటసీ...
కరోనాతో ఒక్కరోజే 121 మంది మృతి, మరో 5709 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో గత కొన్నిరోజులుగా ప్రతి రోజూ 100 కి పైగానే కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18, మంగళవారం ఒక్కరోజే 121 కరోనా మరణాలు,...
తెలంగాణలో 93 వేలు దాటిన కరోనా కేసులు, 711 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 17, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 93,937 కి చేరినట్టు...
రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ మేరకు వరదల అంశంపై సీఎంకు రాసిన...
ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కెటి రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తదితరులు వరంగల్ నగరంలో భారీ...
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది కూడా...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకేరోజు 88 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో మంగళవారం నాడు కొత్తగా 9652 పాజిటివ్ కేసులు, 88 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261 కు...
వరంగల్ లో నాలాలపై ఆక్రమణలు నెలరోజుల్లో తొలగిస్తాం, తక్షణ సాయం కింద రూ.25 కోట్లు
వరంగల్ నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాలు,...
దేశంలో ఒక్కరోజే దాదాపు 9 లక్షల కరోనా పరీక్షలు, 3.09 కోట్లు దాటిన మొత్తం...
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 8,99,864 కరోనా పరీక్షలను నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం...
రాజీవ్ ఖేల్రత్న పురస్కారానికి రోహిత్ శర్మ నామినేట్
దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యాడు. రోహిత్ శర్మతో పాటుగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 57,937 మంది డిశ్చార్జ్, కరోనా రికవరీ రేటు 73.18% శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే మరో 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 876 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఆగస్టు 18,...
పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలేంటి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలు” గురించి వివరించారు. గతంలోలా ఉమ్మడి కుటుంబంగా కాకుండా, మారిన పరిస్థితులలో పలు అవసరాల దృష్ట్యా ఎవరికీ...
తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కోటా పెంచాలి, యూరియా వెంటనే పంపించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ...
వరద ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు సాయం, సీఎం జగన్ ఏరియల్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 18, మంగళవారం నాడు గోదావరి వరద పరిస్థితిపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను...






















































