తెలంగాణలో 80 వేలు దాటిన కరోనా కేసులు, 637 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 9, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 80,751 కి...
గ్రామ,వార్డు సచివాలయాలపై కీలక నిర్ణయం, పీఎంయూ కాల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆగస్టు...
సుపీరియారిటీ, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కాంప్లెక్స్ పర్సనాలిటీస్ లో రకాలు గురించి వివరించారు. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్, మార్టియర్ కాంప్లెక్స్, నెపోలియన్ కాంప్లెక్స్,...
దేశంలో 15 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య, గత 24 గంటల్లోనే 54,859...
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. ఆగస్టు...
వరదలపై 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10, సోమవారం నాడు వరదలపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...
రూ.26.45 కోట్లతో నిర్మించిన బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి-2 లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్గూడ కుడివైపు ఫ్లైఓవర్ను రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్...
ఏపీలో నూతన పారిశ్రామిక విధానం విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఆగస్టు 10, సోమవారం నాడు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా...
కరోనాతో ఒకేరోజులో 390 మంది మృతి, మరో 12248 కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవత్ర కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో రోజుకి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 300 కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాద ఘటన: విచారణకు రెండు కమిటీలు నియామకం
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు....
తెలంగాణలో మరో 1256 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 9, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 80,751 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దేశంలో కరోనా నుంచి కోలుకుని రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 53879 మంది డిశ్చార్జ్
దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం కూడా మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 53,879 మంది...
తెలంగాణలో 79 వేలు దాటిన కరోనా కేసులు, 627 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 8, శనివారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495 కి...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
విజయవాడ లోని కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా...
కోవిడ్ బాధితులకు అండగా కమిటీలు, మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా – మంత్రి ఎర్రబెల్లి
రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఏకం కావాలని, ఏ ఊరికి ఆ ఊరే కట్టడి అయ్యి, కరోనాను కట్టడి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా...
రెయిన్ బో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలా?
కూల్ కిడ్స్ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రెయిన్ బో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలాగో...
ఏపీలో 2 లక్షల 17 వేలు దాటిన కరోనా కేసులు,1939 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 17 వేలు దాటింది. కొత్తగా 10080 కేసులు నమోదవడంతో ఆగస్టు 8, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
తెలంగాణలో మరో 1982 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1982 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 8, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 79,495 కి చేరినట్టు...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా, విచారణకు ఆదేశాలు
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఘటన...
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా చికిత్సలో భాగంగా రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్...






















































