తెలంగాణలో 82 వేలు దాటిన కరోనా కేసులు, 645 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 10, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647 కి...
ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారకుంటే, 50 శాతం బెడ్స్ స్వాధీనం చేసుకుంటాం
ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. "ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద...
పాలకుర్తిలో లాక్డౌన్ కొనసాగించండి, కమిటీల ఆధ్వర్యంలో కరోనా కట్టడి
అఖిల పక్ష కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో, స్వీయ నియంత్రణతో కరోనాని కట్టడి చేయాలని, పాలకుర్తిలో మరికొంత కాలం లాక్డౌన్ ని కొనసాగించండని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి...
జగదేకవీరుడు అతిలోక సుందరి అసలు కథ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “జగదేకవీరుడు అతిలోక సుందరి” చిత్రం ఎలా మొదలయింది, అసలు కథ ఏంటి అనే దాని గురించి వివరించారు. ఈ చిత్రం ప్రారంభం కాకముందు...
దేశంలో 45 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఆగస్టు 11, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 53,601 కరోనా పాజిటివ్...
కరోనా వ్యాక్సిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన, తన కుమార్తె కి వ్యాక్సిన్...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్కు...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాద ఘటన: అరెస్ట్ అయిన ముగ్గురికి 14 రోజుల రిమాండ్
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 వ తేదీ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10...
ఏపీలో 25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, మిలియన్ జనాభాకు 47459 పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగస్టు 10, సోమవారం ఉదయం 10 గంటల నాటికీ 25,34,304 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు....
ఆ నగరాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం పొడిగింపు
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు నగరాల నుంచి కోల్కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న...
సీఎంలతో నేడు పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా పరిస్థితిపై కీలక చర్చ?
దేశంలో ఆగస్టు 11, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు,...
తెలంగాణలో కొత్తగా 1896 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 10, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 82,647 కి...
ఆగస్టు 20 నుంచి తెలంగాణలో డిజిటల్ క్లాసులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహణ, విద్యా సంవత్సరం అమలుపై విధివిధానాలను రూపొందించేందుకు ఆగస్టు 10, సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ...
ఏపీలో కరోనా చికిత్సలో భాగంగా 30887 మెడికల్ పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 10, సోమవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,860 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ...
కరోనా వ్యాప్తి: లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు
దేశంలో కరోనా విజృంభణతో ఆగస్టు 10, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,074 కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 44,386 కు పెరిగింది....
కరోనాతో ఒకేరోజు 114 మంది మృతి, మరో 5914 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రతి రోజూ 100 మందికి పైగానే కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 10, సోమవారం ఒక్కరోజే 114 కరోనా...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు: 24 గంటల్లో 80 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7665 పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 10, సోమవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్...
ప్రాజెక్టుల విషయంలో ఏపీ, కేంద్రం విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర...
తెలంగాణలో కరోనా టెస్టింగ్, ట్రీట్ మెంట్ పట్ల కేంద్ర బృందం సంతృప్తి – మంత్రి...
తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు అందిస్తున్న టెలి మెడిసన్ సేవలు, వారి పర్వవేక్షణను చేపట్టడానికి వినూత్న పద్దతిలో హితం ఆప్ ను ప్రవేశ పెట్టినందుకు నీతి ఆయోగ్ సభ్యులు డా.వినోద్ కుమార్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 నెలల్లోనే 2.90 లక్షల బియ్యం కార్డులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హత కలిగిన ప్రతిఒక్కరికి అందజేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
తెలంగాణలో 80 వేలు దాటిన కరోనా కేసులు, 637 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 9, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 80,751 కి...




















































