విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా చికిత్సలో భాగంగా రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్...
ప్రపంచ కుబేరుల్లో 4 వ స్థానానికి చేరుకున్న ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. తాజాగా ఆయన ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల జాబితాలో 4 వ స్థానానికి చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ.80.6...
పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజు 118 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రతి రోజూ 100 మందికి పైగానే ఆ రాష్ట్రంలో కరోనా వలన మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, శనివారం ఒక్కరోజే 118...
ఏపీ నుంచి చెన్నైకి వచ్చే నెలలో బస్సులు, హైదరాబాద్ కు కూడా త్వరలో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడంపై ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి కర్ణాటకు బస్సులు నడుపుతుండగా, వచ్చే నెల నుంచి చెన్నై కు కూడా సర్వీసులు ప్రారంభించేందుకు...
కరోనా తీవ్రత: ఒకేరోజులో 12822 కరోనా కేసులు, 275 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 8, శనివారం ఒక్కరోజే కొత్తగా 12822 కరోనా పాజిటివ్ కేసులు, 275 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో...
ఏపీలో 1900 దాటిన కరోనా మరణాలు, 24 గంటల్లో 97 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత నాలుగు రోజులుగా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
పీఎం-కిసాన్ కింద రైతులకు రేపు రూ.17,000 కోట్లు విడుదల చేయనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 9, ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయాన్ని ‘ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ రూపంలో...
ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం లను కాన్సెప్ట్ సిటీలుగా రూపకల్పన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా కాన్సెప్ట్ సిటీలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలను కాన్సెప్టు సిటీలుగా రూపకల్పన చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ పరిశ్రమల శాఖ...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం...
తెలంగాణలో 77 వేలు దాటిన కరోనా కేసులు, 615 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 77,513 కి...
అభిమానులతో యాంకర్ శ్యామల చిట్ చాట్
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
పిల్లల కోసం ‘తప్పెట్లోయ్ తాళాలోయ్’ తెలుగు రైమ్
‘మ్యాంగో తెలుగు రైమ్స్’ ఛానెల్లో చిన్న పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కల్గించే ప్రసిద్ధ రైమ్స్ మరియు పాటలను అందిస్తున్నారు. చిన్న వయసు నుండే ఈ రైమ్స్, పాటలను వీక్షించడం ద్వారా తెలుగు భాషపై...
దేశంలో 14 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య, గత 24 గంటల్లోనే 48,900...
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, రెండు రోజుల నుంచి ఆ సంఖ్య 60 వేలు...
కేరళలో విమాన ప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించగా, 100 మంది పైగా గాయపడ్డారు. ఈ...
కరోనాతో ఒకేరోజు 300 మంది మృతి, మరో 10,483 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా అధిక ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో రోజుకి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 200 కు పైగా మరణాలు...
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా...
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా...
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో...
కేరళలో ఘోర విమాన ప్రమాదం: 18 చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తు ప్రారంభం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్...
తెలంగాణలో కొత్తగా 2256 కరోనా కేసులు, 14 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 2256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 77,513 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...






















































