ఖమ్మంలో కోవిడ్-19 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ సెంటర్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ
కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
తెలంగాణలో 45 వేలు దాటిన కరోనా కేసులు, 415 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 19, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,076 కు చేరింది. ఆదివారం నాడు మరో 1296 కేసులు నమోదు కాగా,...
ఏపీలో కరోనా తీవ్రత: కొత్తగా 4074 పాజిటివ్ కేసులు, 54 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 4074 కేసులతో...
జూలై 22 న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం తేదీని నిర్ణయించింది. కేబినెట్ విస్తరణ జూలై 22న నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. ఇటీవలే...
కరోనా వ్యాప్తి: 3 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు 12 వేలకు చేరువలో మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగతుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 3,10,455 లకు చేరుకుంది. జూలై 19, ఆదివారం నాడు ఒక్కరోజే కొత్తగా 9518 కరోనా పాజిటివ్ కేసులు,...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూలై 20, సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కరోనా నియంత్రణ చర్యలు, నూతన...
జూలై చివరి కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 20, సోమవారం నాడు బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై చివరి కల్లా...
బాలికపై సామూహిక అత్యాచార ఘటన అమానుషం – పవన్ కళ్యాణ్
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ...
“కొవాగ్జిన్” వ్యాక్సిన్ : నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే....
స్కూళ్లను ఎప్పటి నుంచి ప్రారంభించాలి? తల్లిదండ్రుల అభిప్రాయాలేంటి?
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత విద్యాసంవత్సరంతో పాటుగా తాజాగా ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరంపై కూడా ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలలను...
నీటి పారుదల, ఆర్ అండ్ బి శాఖలపై సమీక్ష జరుపనున్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నీటి పారుదల శాఖ, మంగళవారం...
తెలంగాణలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు కూడా కరోనా...
దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 40,425 కేసులు,...
దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 40,425 కరోనా పాజిటివ్ కేసులు, 681 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 11...
ఏపీలో ఒక్కరోజే 5041 కరోనా కేసులు, 56 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 5041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 5041...
తెలంగాణలో కొత్తగా 1296 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో మరో 1296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 19, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 45,076 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
తెలంగాణలో 43 వేలు దాటిన కరోనా కేసులు, 409 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 18, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,780 కు చేరింది. శనివారం నాడు మరో 1284 కేసులు నమోదు కాగా,...
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ-ఆఫీస్ విధానం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము పెంపొందించడానికి ఈ-ఆఫీస్ సిస్టం ప్రవేశపెట్టబడిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. 6 శాఖలలో ఈ-ఆఫీస్...
టి.కన్సల్ట్ యాప్ తో ఇకపై అన్నదాతలకు కూడా ఆన్లైన్ వ్యవసాయ కన్సల్టేషన్
తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టి.కన్సల్ట్ యాప్ వినూత్న సౌలభ్యం అందుబాటులోకి తెస్తోంది. వ్యవసాయంలోని అన్ని సమస్యలపై సమగ్ర అవగాహన,...
కోడిగుడ్డు – ఎండురొయ్యల పులుసు కర్రీ చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
ప్లాస్మా దాతలు ముందుకు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి చేస్తున్న ప్లాస్మా...



















































