“ఉందయ్యా యేసయ్య నీలోనే ఆనందము” సాంగ్

0
Shekena Glory యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఈ వీడియోలో "ఉందయ్యా యేసయ్య నీలోనే ఆనందము" అనే పాటను...

ఏపీలో 44 వేలు దాటిన కరోనా కేసులు, 586 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44 వేలు దాటింది. రాష్ట్రంలో మరో 3963 కేసులు నమోదవడంతో జూలై 18, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు: ఒక్కరోజే 38902 మందికి కరోనా పాజిటివ్, 543 మరణాలు...

0
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 19, ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....

తెలంగాణలో 1284 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 18, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 43,780 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ

0
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జూలై 18 నాటికీ రాష్ట్రంలో కర్నూల్ జిల్లా(5681) తర్వాత, అత్యధికంగా తూర్పుగోదావరిలో జిల్లాలో 5499 పాజిటివ్ కేసులు...

కరోనాతో ఒక్కరోజే 88 మంది మృతి, 4807 కరోనా కేసులు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 18, శనివారం నాడు కొత్తగా 4807 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం...

కరోనా వైరస్: తెలంగాణలో చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు

0
తెలంగాణలో జూలై 17, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో...

మావోయిస్టుల చర్యలను సమర్థంగా తిప్పికొడతాం – డీజీపీ మహేందర్ రెడ్డి

0
మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని తెలంగాణ డీజీపీ కే.మహేందర్ రెడ్డి అన్నారు. జూలై 18, శుక్రవారం నాడు ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ నందు ములుగు, భూపాలపల్లికి చెందిన...

తెలంగాణలో 42 వేలు దాటిన కరోనా కేసులు, 403 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో జూలై 17, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...

కరోనాతో చనిపోతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి

0
కోవిడ్ విధుల్లో నిమగ్నమై చనిపోతున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను విస్మరించకుండా, ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం మరియు ఉద్యోగం...

ఏపీలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 3963 కరోనా కేసులు, 52 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతుంది. దీంతో గత ఐదు రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 3963...

రోడ్డు రోలర్ తో 14 వేలకు పైగా మద్యం బాటిల్స్ ధ్వంసం

0
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 14,210 మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. గత రెండు నెలలుగా తెలంగాణ ప్రాంతాల నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

194 యూనివర్సిటీల్లో పరీక్షలు పూర్తి, మరో 366 పరీక్షలకు సిద్ధం – యూజీసీ

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సవరించిన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని యూనివర్సిటీలను సెప్టెంబర్ చివరి కల్లా...

తిరుమలలో స్వామివారి దర్శనాలు ఆపండి – రమణ దీక్షితులు

0
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు దర్శనాలు కొనసాగించడంపై ట్విటర్‌లో మరోసారి స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని వారాల పాటుగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలివేయాలని ముఖ్యమంత్రి వైఎస్...

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా...

“కొవాగ్జిన్‌” వ్యాక్సిన్‌ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

0
కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. “కొవాగ్జిన్‌” పేరుతో భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌...

దేశంలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 34884 కరోనా కేసులు, 671 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 30 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 34,884 కరోనా...

నశియించెడి లోకంలో వసించవు కలకాలం – డా.జాన్ వెస్లీ సాంగ్స్

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

కరోనాపై పోరాటంలో 150 పైగా దేశాలకు ఔషదాలు, ఇతర సామగ్రి అందించాం – పీఎం...

0
ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఎకోసాక్ (ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్) సమావేశాన్ని ఉద్దేశించి జూలై 17, శుక్రవారం నాడు ఆన్‌లైన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. "రెండో ప్ర‌పంచ యుద్ధం...

తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో మరో 1478 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 17, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 42,496 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...