హెయిర్ కేర్ – డాండ్రఫ్ తగ్గించే ఆయుర్వేద హోం రెమిడీస్
వావ్ లైఫ్స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...
నిధుల సమీకరణ పక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి – సీఎం...
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటికి నిధుల సమీకరణ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 21, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నిధుల...
సీఎం జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం నాడు పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా విధానానికి సంబంధించి సీఎం...
కరోనాతో ఒక్కరోజే 75 మంది మృతి, 4965 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జూలై 21, మంగళవారం నాడు ఒక్కరోజే 4965 కరోనా పాజిటివ్ కేసులు, 75 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
తెలంగాణలో 46 వేలు దాటిన కరోనా కేసులు, 422 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 20, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,274 కు చేరింది. సోమవారం నాడు మరో 1198 కేసులు నమోదు కాగా,...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 62 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4944 కరోనా పాజిటివ్ కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
పశుసంవర్థక, మత్స్య శాఖలపై మంత్రులు హరీశ్ రావు, తలసాని సమీక్ష
పశు, మత్స్య, డైరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు....
కరోనా వ్యాప్తి: నేటి నుంచి జూలై 27 వరకు లాక్డౌన్
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వారం రోజుల పాటుగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. జూలై 21, మంగళవారం ఉదయం 6 గంటల...
కరీంనగర్ లో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ జూలై 21, మంగళవారం నాడు కరీంనగర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో 110...
N-95 వాల్వ్ మాస్క్ల వినియోగంపై కేంద్రం హెచ్చరిక
ఎన్–95 మాస్క్ల వినియోగంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. రెస్పిరేటరీ వాల్వ్ లు కలిగి ఉన్న ఎన్–95 మాస్క్ల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. వాల్వ్ మాస్క్లు కరోనా వైరస్ వ్యాప్తిని...
ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి...
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం, యాంటీబాడీలు పెరుగుదల
ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా పలు దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కరోనాకు వ్యాక్సిన్ తయారీలో పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ మంచి ఫలితాలను...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోదీ
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ జూలై 21, మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...
దేశంలో కొత్తగా 37,148 కరోనా కేసులు, 587 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కొత్తగా 37,148 కరోనా కేసులు, 587 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 21, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల...
కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి, అవసరమైతే వెయ్యి కొత్త పోస్టులు –...
జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 20, మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో...
తెలంగాణలో మరో 1198 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 1198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 20, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 46,274 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కరోనా నేపథ్యంలో తిరుపతిలో ఆగస్టు 5 వరకు పూర్తి స్థాయి ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో జూలై 21, మంగళవారం నుంచి ఆగస్టు...
కరోనా వైరస్: భారత్ లో మరణాల రేటు 2.46 శాతం, ప్రపంచంలోనే అత్యల్పం
దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 2.46 శాతంగా ఉన్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ...
కమ్యూనికేషన్స్ : ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి?
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కమ్యూనికేషన్స్ గురించి వివరించారు. కమ్యూనికేషన్స్ లో భాగంగా ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలనే విషయాలను తెలియజేశారు. వయసుకు తగ్గట్టుగా...
కరోనా ఎఫెక్ట్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2020 వాయిదా
కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు జరగాల్సిన టీ20 వరల్డ్ కప్-2020 ను వాయిదా వేస్తున్నట్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూలై 20,...





















































