ఏపీలో 5 లక్షలు దాటినా కరోనా పరీక్షలు, మిలియన్ జనాభాకు 9,557 కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా పరీక్షలను...
ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూన్ 11, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఆ లేఖ జతచేసి వైసీపీ ప్రభుత్వ...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 40 అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఈ భేటీలో చర్చించే...
ఏపీలో కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్, 80 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 135 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 38, విదేశాల నుంచి వచ్చిన వారు...
దేశంలో పెరుగుతున్న కరోనా తీవ్రత: ఒక్కరోజే 9996 కేసులు, 357 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,996...
దేశంలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో గత ఎనిమిది రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 11,...
కేంద్రం కీలక నిర్ణయం, కరోనా కట్టడికి 6 నగరాలకు ప్రత్యేక బృందాల నియామకం
లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువున్న 6 మెట్రో నగరాల్లో కరోనా...
తెలంగాణలో కొత్తగా 191 కరోనా కేసులు, 156 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 191 కేసులతో కలిపి జూన్ 10, బుధవారం సాయంత్రం...
తమిళనాడులో ఒక్కరోజే 1927 కేసులు, 19 మరణాలు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా రికార్డు స్థాయిలో 1927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై...
హైదరాబాద్ లోని శిల్పారామం అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని శిల్పారామంను సందర్శించి, అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,...
మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష
మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచి ఉన్న నేపథ్యంలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 10, బుధవారం నాడు ప్రగతి భవన్ లో...
కరోనా వ్యాప్తి నివారణ : తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు
దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని...
సిటీ బస్సులు, వేరే రాష్ట్రాలకు బస్సులు నడపడంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 9, మంగళవారం నాడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా హైదరాబాద్లో సిటీ బస్సు సర్వీసులను వెంటనే ప్రారంభించకూడదని...
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
“సమరసింహా రెడ్డి” సినిమాకి లెవెన్త్ అవర్ లో చేసిన మార్పులేంటి?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల ధర్నా
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నాను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, అతని తరపు బంధువులు...
ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే టీచర్ల పోస్టులు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం – సీఎం...
ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను వందకు వంద శాతం లోకల్ ట్రైబ్స్ కే రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవోను(జీవో నెంబరు 3/2000) కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున...
నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్కుమార్ నే తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జరగనున్న పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై...
‘జగనన్న చేదోడు’ ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంతంగా దుకాణాలున్న నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు రూ.10వేల ఆర్థిక సాయం...




















































