సిటీ బస్సులకు నో పర్మిషన్, ఒప్పందం తర్వాతే అంతర్రాష్ట్ర బస్సులు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 9, మంగళవారం నాడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. హైదరాబాద్లో కరోనా వ్యాప్తి దృష్ట్యా సిటీ బస్సు సర్వీసులను వెంటనే ప్రారంభించకూడదని...
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న 50 ప్రాంతాల్లో కేంద్ర బృందాల నియామకం
దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని...
కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూత
కరోనావైరస్ సోకి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ జూన్ 10, బుధవారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. జూన్ 10 ఆయన పుట్టిన...
తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు, 148 కి చేరిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 178 కేసులతో కలిపి జూన్ 9, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్...
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 1685 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ...
రేపే ‘జగనన్న చేదోడు’ ప్రారంభం, వారి ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమచేయగా,...
ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు, 77 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన...
జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా కరోనా పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. వారిద్దరూ జ్వరం, గొంతునొప్పితో...
“పుదీనా పచ్చడి” తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
10 రోజుల్లో పింఛన్ కార్డు, 90 రోజుల్లోనే ఇళ్ల పట్టా అందజేస్తాం- సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో కొత్త విధానానికి శ్రీకారం...
కరోనా వ్యాప్తి: ఉద్యోగులు పాటించాల్సిన కొత్త మార్గదర్శకాలు
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు...
ఏపీలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 77 కు చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన...
ఢిల్లీలో జూలై చివరికి 5.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం – మనీష్...
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెల చివరికి ఢిల్లీలో దాదాపు 5.5...
యాంకర్ శ్యామల లాక్డౌన్ డైరీస్
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన తెలుగు సినీ ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జూన్ 9, మంగళవారం నాడు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కలిశారు. మధ్యాహ్నం మూడుగంటలకు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సినీనటుడు,...
కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా...
తమిళనాడులో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరిని...
10 రోజుల్లో రేషన్, 20 రోజుల్లో ఆరోగశ్రీ కార్డు అందిస్తాం – సీఎం వైఎస్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో కొత్త విధానానికి శ్రీకారం...
తెలంగాణలో 153 మంది వైద్య సిబ్బందికి కరోనా, దుష్ప్రచారం చేయడం బాధాకరం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వైద్యాధికారులు, నిపుణులు...
దేశంలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 9987 కేసులు, 331 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత ఆరు రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా...





















































