దేశంలో 10000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే …

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్ 12,...

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, మొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు....

రాష్ట్రంలో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించడం లేదు

0
మహారాష్ట రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించడం లేదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఈ రోజు స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంఓ కార్యాలయం అధికారిక ఖాతా నుంచి ట్వీట్...

అచ్చెన్నాయుడు అరెస్టుపై సందేహాలు, అన్ని అక్రమాలపై దర్యాప్తు జరపాలి – జనసేన

0
ఈఎస్‌ఐ కుంభకోణం విచారణలో భాగంగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్టుపై...

ఆ రాష్ట్రంలో లక్షకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు, 3590 మరణాలు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. దీంతో పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతూ లక్షకు చేరువయ్యాయి. జూన్ 11, గురువారం నాటికి మహారాష్ట్రలో...

ఏపీలో కొత్తగా 207 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 141 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 64, విదేశాల నుంచి వచ్చిన వారు...

లాక్‌డౌన్ ను పొడిగించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన

0
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 34,687 కరోనా కేసులు నమోదవగా, 12731 మంది కోలుకున్నారు, 1085 మంది మరణించారు. ప్రస్తుతం 20,871 మంది...

కరోనా కేసుల్లో ప్రపంచంలో 4 స్థానంలో భారత్, గత 24 గంటల్లోనే 10956 కేసులు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 10956 కరోనా పాజిటివ్ కేసులు, 396...

అచ్చెన్నాయుడుని కిడ్నాప్ చేశారు – టీడీపీ అధినేత చంద్రబాబు

0
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వరుస ట్వీట్స్ చేశారు....

తెలంగాణలో ఒక్కరోజే 209 కరోనా కేసులు, 9 మరణాలు

0
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 10, బుధవారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 11, గురువారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా...

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

0
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఆయన్ని అరెస్టు చేసిన...

5 వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు రద్దు చేస్తూ నిర్ణయం

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, ఇతర విద్యా సంస్థలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి....

వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వైద్య వ్యవస్థలో సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలులోకి...

ఏపీలో 5 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు, దేశంలోనే మొదటి స్థానం

0
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జూన్ 11, గురువారం నాటికే 5,10,318 సాంపిల్స్ కి...

దేశంలో జూన్ 15 నుంచి మళ్ళీ లాక్‌డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 11, గురువారం ఉదయానికి...

సిమెంట్ ధర తగ్గింపుపై కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ

0
తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ బస్తా ధరలు తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: చంద్రన్న కానుక, ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతిపై సీబీఐ దర్యాప్తు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ,...

కరోనా నేపథ్యంలో స్ట్రెస్, సెల్ఫ్ ఐసొలేషన్ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?

0
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్న ఒత్తిడి, రోజుల తరబడి స్వీయ నిర్బంధం వలన ఏర్పడే మార్పులతో ప్రజలు ఎలా వ్యవహరించాలి, మారుతున్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలకు సంబంధించి హెల్త్ కోచ్,...

తెలంగాణలో 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణం

0
ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణంపై ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో...