కరోనా కేసులు ఎక్కువైనా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్

0
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్...

ఒక్క రోజే 1562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 17 మంది మృతి

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1562...

ఆ రాష్ట్రంలో జూన్ 9 నుంచి రెండువారాల పాటు మళ్లీ లాక్​డౌన్

0
దేశంలో సుదీర్ఘ పూర్తిస్థాయి లాక్​డౌన్ అనంతరం కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే జూన్‌ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ, అన్ లాక్ 1 ప్రణాళికను కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే...

“రేపల్లె” ఇండిపెండెంట్ ఫిల్మ్ పై విశ్లేషణ

0
గుంతకల్ స్టూడియోస్ నిర్మాణంలో పవన్ రాజ్ దర్శకత్వం వహించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ "రేపల్లె". కిరణ్ కుమార్, వందన, విశ్వతేజ మరియు ఇతర నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, జీబు సంగీతం సమకూర్చారు....

నల్గొండ, సూర్యపేట వైద్య కళాశాలలపై మంత్రులు ఈటల, జగదీష్ రెడ్డి సమీక్ష

0
కొత్తగా ఏర్పడిన మెడికల్ కళాశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జూన్ 8, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో సూర్యపేట, నల్గొండ మెడికల్ కళాశాలలపై...

నేటి నుంచి రెస్టారెంట్స్ ఓపెన్, యాజమాన్యాలు పాటించాల్సిన రూల్స్ ఇవే…

0
దేశంలో కంటైన్మెంట్ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1, ఫేజ్-2,...

పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

0
పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి‌ నేపథ్యంలో పరీక్షలు...

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగ్ లకు అనుమతి, థియేటర్స్ కు నిరాకరణ

0
కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై జూన్ 8, సోమవారం నాడు సీఎం...

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంపై కూడా పడింది....

స్వీయ నిర్బంధంలోకి సీఎం అరవింద్ కేజ్రీవాల్

0
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అస్వస్థతకు గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. నిన్నటి నుంచి ఆయన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అధికారిక సమావేశాలు, కార్యక్రమాలను...

ఏపీలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 75 కు చేరిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 125 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...

తెలంగాణలో నేటి నుంచే రెస్టారెంట్స్ ఓపెన్, పాటించాల్సిన నియమాలు ఇవే…

0
దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1,...

నిరుద్యోగులకు శుభవార్త: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0
తెలంగాణ రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నారు. జూన్10వ తేదీ నుంచి...

దేశంలో ఒక్కరోజే 9983 కరోనా కేసులు నమోదు, 7 వేలు దాటిన మరణాలు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత ఐదు రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,983...

పదో తరగతి పరీక్షలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష, కీలక నిర్ణయం?

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు...

తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు, ఒక్కరోజే 14 మరణాలు

0
తెలంగాణ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 154 కేసులతో కలిపి జూన్ 7, ఆదివారం సాయంత్రం 5 గంటల...

రాష్ట్రంలో కరోనా నివారణపై సీఎం కేసీఆర్ నేడు కీలక సమీక్ష

0
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలుపై ఈ రోజు (జూన్ 8, సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం...

జూన్ మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాలపై...

జూన్ 11 న ఏపీ కేబినెట్ భేటీ, బడ్జెట్‌ సమావేశాలపై నిర్ణయం?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి పరీక్షలు వాయిదా

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు...