ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 విద్యార్థులకు కరోనా పాజిటివ్

0
హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా వైద్య కళాశాలలో కూడా 12 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ...

ఒక్క రోజే 1091 కరోనా కేసులు, 25 వేలకు చేరువలో మొత్తం కేసులు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1091...

భక్తులకు శుభవార్త, తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో...

టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా, అయితే మానేయండి? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలను ఎలా పెంచాలి” అనే అంశం గురించి వివరించారు. చిన్న వయస్సు వారికి, పెద్ద వాళ్ళకి ఒక విషయం పట్ల ప్రతిస్పందించే తీరు,...

సీతమ్మసాగర్‌‌ బ్యారేజ్ నిర్మాణానికి అటవీ భూమిని బదిలీ చేసిన కేంద్రం

0
సీతమ్మసాగర్‌ బ్యారేజ్‌ నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల(68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదలశాఖకు బదిలీ చేస్తూ కేంద్రం ప్రభుత్వం జూన్ 2, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఈ బ్యారేజి...

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తిరుమలలో...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన రామ్‌నాథ్‌ కోవింద్, మోదీ

0
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేశారు. "తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు...

సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో భారీ ప్రమాదం, నలుగురు మృతి

0
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్-1లోని ఫేజ్‌-2లో జూన్ 2, మంగళవారం నాడు ఉదయం ప్రమాదం చోటుచేసుకోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో...

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. జూన్ 2, మంగళవారం నాడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఈ పర్యటన వాయిదా పడినట్టు తెలిపారు....

ఏపీలో కొత్తగా 115 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 82 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...

దేశంలో 2 లక్షలకు చేరువైన కరోనా కేసులు, 24 గంటల్లోనే కొత్తగా 8171 నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 8171 కరోనా పాజిటివ్ కేసులు,...

అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా, ఆపకుంటే సైన్యాన్ని రంగంలోకి దింపుతానన్నా ట్రంప్

0
అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముందుగా ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానికి నిరసనగా అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో మొదలైన ఆందోళనలు క్రమంగా దేశమంతా వ్యాపించాయి. ఈ...

అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి, నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

0
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్‌ నుంచి గన్‌పార్క్‌ వద్దకు చేరుకొని, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు....

ఒక్కరోజే 1162 కరోనా కేసులు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1162...

తెలంగాణలో ఇకపై రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్

0
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు (జూన్ 1, సోమవారం) నుంచి మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్‌...

మాంసం ధరలు నియంత్రణలో ఉండేలా చూడాలి, అధికారులతో మంత్రి తలసాని

0
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకోవడంపై సమగ్ర నివేదిక రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం సమగ్ర...

తెలంగాణలో కొత్తగా 94 కరోనా కేసులు, 88 చేరిన మరణాలు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదైన అన్ని కేసులు కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన...

నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ...

ఏపీకి వచ్చే వారికీ సరిహద్దుల వద్దే కరోనా పరీక్షలు, ఏపీ ప్రభుత్వం నిర్ణయం

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్దనే కోవిడ్-19 (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించాలని...

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చే పాస్ కావాల్సిందే…

0
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ 5.0 కు సంబంధించి తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసింది. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని...