ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 23,645 కరోనా కేసులు నమోదవగా, 9542 మంది కోలుకున్నారు, 615 మంది మరణించారు....
ఏపీలో మరో 16 మెడికల్ కాలేజీలు : మంత్రి ఆళ్లనాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 16 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందుకోసం రూ.16 వేల...
జూన్ 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలు, కొత్త మార్గదర్శకాలు ఇవే…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ సహా పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
వరంగల్, ఖమ్మం పట్టణాల్లో జూన్ మూడో వారంలో మంత్రి కేటీఆర్ పర్యటన
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,...
4 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు, దేశంలోనే ఏపీకి మొదటి స్థానం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ జూన్ 3, బుధవారం నాటికే 4 లక్షలకు పైగా కరోనా...
ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ కార్డుల జారీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయం...
టీడీపీ కట్టిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు: టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేసిన భూసేకరణను వైసీపీ ప్రభుత్వం కుంభకోణంగా మార్చిందంటూ విమర్శించారు. ఈ...
ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖల పనులు చేపట్టడానికి సీజనల్ క్యాలెండర్
వివిధ శాఖలలో ఉపాధి హామీ పనుల అనుసంధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూన్ 4, గురువారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి...
భారత్ లో 198 రకాలుగా కరోనా వైరస్, తెలంగాణలో 55 రకాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో 198 కరోనా వైరస్ లను గుర్తించినట్లు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) ప్రకటించింది. చైనా, యూరప్...
ఆ రాష్ట్రంలో 75 వేలకి చేరువలో కరోనా కేసులు, 24 గంటల్లోనే 122 మంది...
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 3, బుధవారం నాటికే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్...
జూలైలో అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చ్ 22 వ తేదీ నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులును నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ అమలులో కేంద్ర...
రెండో విడత “వైఎస్ఆర్ వాహన మిత్ర” ప్రారంభించిన సీఎం జగన్, రూ.10వేలు ఆర్ధిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4, గురువారం నాడు రెండో విడత "వైఎస్ఆర్ వాహన మిత్ర" కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా...
ఏపీలో కొత్తగా 141 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 71 కి చేరిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 98 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గ్రామా, వార్డు సచివాలయాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా రేషన్ కార్డులు...
భారత్ తో కరోనా తీవ్రత: కొత్తగా 9304 కరోనా కేసులు నమోదు, 6 వేలు...
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు, 260...
ఏపీలో 4 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు, దేశంలోనే మొదటి స్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ జూన్ 3, బుధవారం నాటికే 4 లక్షలకు పైగా...
మార్కెట్లో అమ్ముడయ్యే పంటలనే సాగు చేసే అలవాటు రైతుల్లో రావాలి- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల...
తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదు, 3 వేలు దాటిన మొత్తం కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస...
ఎక్కడి వారు అక్కడే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు, మాస్కులు సిద్ధం – మంత్రి సురేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతిలో 11 పేపర్లను 6 పేపర్లగా కుదించి జూలై 10 వ తేదీ నుంచి...
ఆ రాష్ట్రంలో హెయిర్కట్ కోసం సెలూన్ కి వెళ్తే, ఆధార్ తప్పనిసరి…..
దేశంలో తాజాగా విధించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా బార్బర్/సెలూన్ షాపులకు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పలు నగరాల్లో సెలూన్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఈ...




















































