14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన మంత్రి తలసాని
ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైన అనంతరం పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల...
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది...
భారత్ లో కొత్తగా 6566 కరోనా కేసులు, 194 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మే 28, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,58,333 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు, 59 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. మే 28, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2841 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా కేసుల సంఖ్య పెరిగినా, వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం -సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి...
ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు, హైదరాబాద్ లో సిటీ బస్సులకు అనుమతిలేదు
ఆర్టీసీ బస్సులకు మే 28, గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు, ఇమ్లీబన్ లో...
హైదరాబాద్ లో మాల్స్ మినహా అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించి, హైదరాబాద్...
జూన్ నెలలో కూడా ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, రూ.1500 నగదు నిలిపివేత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం బాగా తగ్గిపోవడంతో అనుసరించాల్సిన వ్యూహంపై...
టీటీడీ చరిత్రలో తొలిసారిగా వీడియో కన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం
మే 28, గురువారం నాడు టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ వైవీ...
ఒక్కరోజే 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై...
దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రమే టాప్
ఈ యాసంగిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రికార్డు నెలకొల్పిందని పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) వెల్లడించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు...
లాక్డౌన్ 5.0 : దేశంలో మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా...
సినిమా షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ పై సినీ ప్రముఖులుతో మంత్రి తలసాని చర్చ
తెలుగు సినిమా రంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మే 27, బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని...
సినిమాలకు సంబంధించి లెవెన్త్ అవర్ అంటే ఏంటి? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
మంగళగిరి టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీ
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మహానాడు ను మే 27, 28 వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పార్టీ నిర్ణయించిన...
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వివరాలు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మే 29 న...
ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మే 29,...
స్కూళ్ళు, కాలేజీలు తెరవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు – కేంద్ర హోమ్ శాఖ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే 31 వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు తెరవడానికి ఎలాంటి...
కరోనా లాక్డౌన్: ఎస్బీఐ పని వేళల్లో ఎలాంటి మార్పులేదు
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచులు ఇకపై ఉదయం 11.30 గంటల నుంచి తెరుచుకుంటాయని, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)...
భారత్లో లక్షా యాభై వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,51,767...
ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 27, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2787 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...





















































