“అరటి దవ్వ ఫ్రై” చేసుకోవడం ఎలా?

0
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...

ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కన్నుమూత

0
ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్ ‌జోగి మే 29, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స...

ఏపీలో కొత్తగా 33 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మే 29, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2874 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం, రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం -సీఎం కేసీఆర్

0
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టమైన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు...

జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యల అంశం: మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

0
జడ్జిలు, కోర్టులపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే 26 న 49 మందికి నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంశంపై మే 29,...

లాక్‌డౌన్ 5.0: లాక్‌డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించిన అమిత్ షా

0
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ 4.0 మే 31 వ తేదీతో ముగియనుండటంతో భవిష్యత్ కార్యాచరణ, లాక్‌డౌన్ పొడిగింపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ...

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది – పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవో లను రద్దు చేసి, నిమ్మగడ్డ...

రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని హైకోర్టు ఆదేశాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తొలగింపు వివాదం మరో మలుపు తీసుకుంది. ఈ అంశంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్‌ తొలగింపు పిటిషన్లపై ఈ రోజు తీర్పు...

కొండపోచమ్మ సాగర్ :‌ మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి

0
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మే 29, శుక్రవారం నాడు ఆవిష్కృతం...

కరోనా కేసుల్లో ప్రపంచంలో 9 స్థానంలో భారత్, గత 24 గంటల్లోనే 7466 కేసులు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 9 వ స్థానంలో...

తెలంగాణలో కొత్తగా 117 కరోనా కేసులు, 67 కి చేరిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 66 స్థానిక కేసులు కాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు...

ఆ 5 రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, వాహనాలపై నిషేధం, విమానాలు తగ్గించాలని విజ్ఞప్తి

0
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు కలిగిన రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్...

మిడతల దండుపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఐదుగురు సభ్యులతో కమిటీ

0
మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిడతల దండు తెలంగాణ...

ఢిల్లీ ఎయిమ్స్ లో ఇప్పటికి 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

0
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 15,257 కరోనా కేసులు నమోదవగా, 7264 మంది కోలుకున్నారు, 303 మంది మరణించారు....

“మిల్క్ ఫ్రూట్ పంచ్” తయారు చేసుకోవడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువు జూలై 10 వరకు పెంపు

0
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే "టీఎస్‌ఆర్‌జేసీ" పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను...

ఎల్బీనగర్‌ జంక్షన్‌లో అండర్‌పాస్‌, కామినేని జంక్ష‌న్ వ‌ద్ద 2వ ఫ్లైఓవ‌ర్ ప్రారంభం

0
ట్రాఫిక్ ర‌ద్దీ ర‌హితంగా తీర్చిదిద్ద‌డానికి వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ది ప‌థ‌కం (ఎస్‌.ఆర్‌.డి.పి) కింద చేప‌ట్టిన ఫ్లైఓవ‌ర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండ‌ర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌తో అంత‌ర్జాతీయ న‌గ‌రాల‌కు ధీటుగా...

ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతాం – ఏపీ సీఎం వైఎస్ జగన్

0
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి‌ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...

లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నాం – తెలంగాణ సీఎస్ సోమేశ్...

0
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్...

అమెరికాలో కరోనా తీవ్రత, లక్ష దాటిన మృతుల సంఖ్య

0
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 27, బుధవారం నాటికే అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. ఇప్పటిదాకా...