అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం

0
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్ఏ) పర్యటన కోసం ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీ (సెప్టెంబర్ 22, 2021,...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.77 శాతం, మరణాల రేటు 1.33 శాతం

0
దేశవ్యాప్తంగా కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 282 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య...

‘మా’ ఎన్నికలు : తన ప్యానెల్ ప్రకటించిన నటుడు మంచు విష్ణు

0
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇటీవలే విడుదలైంది. దీంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేసే...

దర్శనం కోసం వచ్చే భక్తులకు వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి, టీటీడీ...

0
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ...

కోవిడ్-19 బారినపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా!

0
దేశంలో కోవిడ్-19 బారినపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సిఫార్సు చేసినట్లు పేర్కొంది....

మిమ్మల్ని మీ జూనియర్స్ డామినేట్ చేస్తున్నారా? – డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కార్యాలయాలు/సంస్థల్లో "నాయకత్వ లక్షణాలు" అనే అంశం గురించి వివరించారు. సంస్థలో కొత్తగా చేరిన వారు సీనియర్లను డామినేట్ చేస్తున్నారు, ఎలా...

సెప్టెంబర్ 25న మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్?

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 25వ తేదీన మరోసారి ఢిల్లీ...

డిసెంబరు నుంచి సచివాలయాల సందర్శనకు వస్తా : సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం స్పందన సమీక్షలో భాగంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం...

కేరళలో 24 గంటల్లో 19675 కరోనా పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,675 కరోనా కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,59,601...

తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సులు మరో నెల పొడిగింపు

0
రాష్ట్రంలో ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ, 2019-21 సంవత్సరానికి ఏ-4 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల...

జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు విలీనంపై మీరేమంటారు?, మంత్రి కేటీఆర్ ట్వీట్

0
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు విలీన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం స్పందించారు. ఈ మేరకు...

తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 258 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 22, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,164 కి పెరిగింది. అలాగే...

పాడిరైతుల పురోగతికి చేపట్టే కార్యక్రమాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి తలసాని

0
తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బుధవారం కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల మరియు...

ఏపీలో కొత్తగా 1365 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1365 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 22, బుధవారం ఉదయం 10 గంటల...

కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించాలి : పవన్ కళ్యాణ్

0
కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది....

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల నియమక జీవోపై హైకోర్టు స్టే

0
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా టీటీడీలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌...

సెప్టెంబర్ 22 నటుడిగా నేను పుట్టినరోజు, కళామతల్లి అక్కున చేర్చుకున్న రోజు : మెగాస్టార్...

0
అగ్రనాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం ప్రారంభించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు....

దేశంలో కొత్తగా కోలుకున్న 34167 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.77 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 87 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి.నటరాజన్ కు కరోనా, ఐసోలేషన్ లోకి మరో ఆరుగురు

0
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 రెండో దశ సెప్టెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రెండో దశ ప్రారంభంలోనే కోవిడ్-19 మహమ్మారి కలకలం మొదలైంది....

అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ

0
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22, బుధవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రధాన మోదీ అమెరికా పర్యటన సెప్టెంబర్ 22 నుండి 25 వరకు...