ఏపీ మానవహక్కుల కమిషన్ హెడ్ క్వార్టర్స్ కర్నూల్ కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని (హెడ్ క్వార్టర్స్) కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆగస్టు...
సీఎం వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదు –...
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి, రెండో...
దేశ్ కే మెంటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు సోనూసూద్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ను ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న 'దేశ్ కే మెంటార్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు ప్రకటించారు....
దేశంలో కొత్తగా కోలుకున్న 32988 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.60 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 61 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా విశాఖలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మార్గాల అన్వేషణ, తీరప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు రెండు...
కరీంనగర్ లో దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన...
కాబుల్ విమానాశ్రయం వెలుపల వరుస పేలుళ్లు, 72 మంది మృతి
ఆఫ్ఘానిస్తాన్ దేశంలో రోజురోజుకి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రెండు చోట్ల...
కేరళలో 24 గంటల్లో 30077 కరోనా పాజిటివ్ కేసులు, 162 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
హుజూరాబాద్ లో దళిత బంధు అమలు: మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేసిన...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం నాడు మరో రూ.500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల...
మొండా మార్కెట్ లో విస్తృతంగా పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎంతో చరిత్ర కలిగిన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ ను ఇటీవల అభివృద్ధి చేసిన మొజంజాహీ మార్కెట్ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి...
సుప్రీంకోర్టు జడ్జిలుగా 9 మంది నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిదిమంది పేర్లను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం...
తెలంగాణలో కరోనా : కొత్తగా 357 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 357 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 26, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,56,455 కి చేరింది. అలాగే...
ఏపీలో కొత్తగా 1539 మందికి కరోనా పాజిటివ్, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,539 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 26, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,07,730...
ఏపీలో కొన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మరోసారి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్స్ సహా 35 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు...
టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను పరామర్శించిన నారా లోకేష్
ఇటీవలే అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు....
ఆఫ్ఘానిస్తాన్ లో పరిణామాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం
తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ కాంప్లెక్స్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 60 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...
దేశంలో 3 లక్షలకుపైగా కోవిడ్-19 యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.63 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 26, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్
తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. మొత్తం 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం నాడు...




















































