ఈ “బాలు”డు దేవుడిచ్చిన సోదరుడు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో దివంగత దిగ్గజ సినీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. కరోనా కారణంగా...
పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్
కేంద్రం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కేంద్ర సహాయమంత్రి జితేందర్సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయస్థాయి...
తెలంగాణలో కొత్తగా 746 కరోనా కేసులు, 729 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 746 కేసులు నమోదవడంతో జూలై 19, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,37,373 కి...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ముందుగా హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను...
మహారాష్ట్రలో 24 గంటల్లో 6017 కరోనా కేసులు, 13051 రికవరీలు నమోదు
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 19, సోమవారం నాడు 6,017 కరోనా కేసులు,...
హుజూరాబాద్ నియోజవర్గంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సోమవారం నాడు హుజూరాబాద్ నియోజవర్గంలో 'ప్రజాదీవెన పాదయాత్ర' ప్రారంభించారు. ముందుగా ఈటల సతీమణి జమున విజయతిలకం దిద్ది, హారతి ఇచ్చి ఈటల రాజేందర్ను...
దేశంలో కొత్తగా కోలుకున్న 38660 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.32 శాతం
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (2.61%) వరుసగా 28 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా నమోదవుతుంది....
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ పగ్గాలు దక్కించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియమించబడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం రాత్రి...
తెలంగాణ దళిత బంధు పథకం త్వరలో హుజూరాబాద్ నుంచే ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని...
గోల్డ్మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. భారతదేశంలో తమ ఇంజనీరింగ్, బిజినెస్...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, కొత్త కేంద్రమంత్రులను పరిచయం చేసిన ప్రధాని మోదీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటల...
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఇటీవలే ప్రభుత్వం భూములు వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భూముల సందర్శన, నిరసనకు...
కరోనాతో ఒకేరోజులో 180 మంది మృతి, మరో 9000 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 9,000 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 62,14,190 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 19, సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరంలో క్షేత్రస్థాయిలో పనులు పురోగతి, పూర్తైన నిర్మాణాలను సీఎం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలిస్తారు....
తెలంగాణలో కరోనా: కొత్తగా 578 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.86 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 578 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 18, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో 24 గంటల్లో 2974 కరోనా పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,05,024 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
దేశంలో కొత్తగా 41157 కరోనా కేసులు, 42004 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,157 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,11,06,065 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
కోవిడ్ వ్యాక్సినేషన్: ఇప్పటికే 40 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...
నీలోనే ఆనందం, నీలోనే అతిశయం – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన, పలు సంస్థల చైర్మన్లు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను శనివారం నాడు ప్రకటించారు. ఈ నామినేటెడ్ పోస్టుల నియామకాల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి...






















































