సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు, సీఎం కేసీఆర్ నిర్ణయం
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని...
గొర్రెల పంపిణీ, చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయి: సీఎం కేసీఆర్
తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు, 704 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 20, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,38,030 కి చేరింది. అలాగే...
హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డి కీలక నిర్ణయం, నేడు టీఆర్ఎస్ లో చేరిక
హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు....
ఏపీలో గత 24 గంటల్లో 88149 కరోనా పరీక్షలు, 2498 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 20, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,44,222 కు...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 6910 పాజిటివ్ కేసులు, 147 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 20, మంగళవారం నాడు 6910 కరోనా కేసులు, 147 మరణాలు...
మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను షేర్...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.37 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 30,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,11,74,322 కు చేరుకుంది. ఇటీవల రోజువారీ కేసులు 50 వేల కంటే తక్కువుగానే నమోదవుతుండగా,...
నేడే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మంగళవారం నాడు అంతరిక్ష యాత్ర చేయనున్నారు. తన సొంత సంస్థ అయిన బ్లూ ఆరిజిన్ కు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్క్రాఫ్ట్ లో జెఫ్ బెజోస్ స్పేస్...
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కృషిచేయడం కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
ప్రజలకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని కేసీఆర్...
అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను సోమవారం నాడు ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసుపై రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రెవెన్యూ శాఖ పరిధిలోనే ఆ రెండు విభాగాలు
వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల విభాగాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు విభాగాలను ఆర్థికశాఖలో కలుపుతూ గతంలో ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం తాజాగా అబియన్స్లో...
తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. ఖమ్మం కలెక్టర్...
తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధి విధానాలుపై సీఎం కేసీఆర్ సమీక్ష
తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అనతి కాలంలో ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న...
పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన
పెగాసస్ స్పైవేర్ అంశంపై దేశంలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్రమంత్రుల ఫోన్లు హ్యాకింగ్ చేసినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో చర్చ...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంపు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాన్ని పెంచింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం నెలకు రూ.15వేలు వేతనం అందజేస్తుండగా, తాజగా వేతనాన్ని రూ.28,719కి...
ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ
ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని మెయిల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి తెలియజేసినట్టు ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర...
బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియమించబడ్డారు. ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బక్కని నర్సింహులు పేరును ఖరారు చేసి ప్రకటించారు....
మిజోరం గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు
ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...





















































