సంవత్సరం పొడవునా చేపలవేట నిర్వహించేలా చర్యలు, 200 క్లస్టర్ల ఏర్పాటు : మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతుల ప్రక్రియను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఆవిష్కరణ, సెప్టెంబర్ 10 నుంచి గణేశ్ ఉత్సవాలు
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం...
టీడీపీకి రాజీనామా చేసిన ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి
ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి శనివారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు...
తెలంగాణలో 729 కరోనా కేసులు, జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదవడంతో జూలై 17, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,36,049 కి,...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శనివారం నాడు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు గంటపాటుగా...
ఏపీలో కొత్తగా 2672 మందికి కరోనా పాజిటివ్, 18 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,672 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 17, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,122...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8172 పాజిటివ్ కేసులు, 124 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 17, శనివారం నాడు 8172 కరోనా కేసులు, 124 మరణాలు...
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.31 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వరుసగా 20 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 38,079 కరోనా కేసులు నమోదవడంతో...
సింగరేణి కార్మికుల పదవీవిరమణ వయస్సు పెంపు విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూల స్పందన
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శుక్రవారం నాడు...
టీ20 ప్రపంచకప్ గ్రూపులను విడుదల చేసిన ఐసీసీ, ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ గ్రూపులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)...
ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలి : జనసేనాని...
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. జూలై 20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు...
టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం, పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్...
ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు డానిశ్ సిద్ధిఖీ మృతి
ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు డానిశ్ సిద్ధిఖీ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తాలిబన్, ఆఫ్ఘాన్ దళాల మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. రాయిటర్స్ వార్తా సంస్థకు...
సమర్థవంతంగా పనిచేయటానికి కీలకం కార్య’క్రమం’
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 14 పులులు, 43 రకాల వన్యప్రాణులు కదలికలు నమోదు
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్) వన్యప్రాణులపై శుక్రవారం నాడు అటవీ శాఖ వార్షిక నివేదక విడుదల చేసింది. నల్లమల అటవీ ప్రాంతమైన (2,611 చదరపు కిలో మీటర్ల పరిధి) అమ్రాబాద్...
వైఎస్ఆర్ తెలంగాణ వ్యతిరేకి కాదు, చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తా: వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నాడు హైదరాబాద్ లోటస్పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఏర్పాటు ప్రకటన అనంతరం తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించిన...
ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమైంది: మంత్రి తలసాని
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్!
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ డోసులను అందిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 21 నుంచి ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్తవిధానంలో...
ఏపీలో గత 24 గంటల్లో 81740 కరోనా పరీక్షలు, 2345 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 16, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,34,450 కు...
టీమ్ ఇండియా Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 25 మంది ఆటగాళ్లతో...
టీమ్ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జూలై 18, 20, 23 తేదీల్లో 3 వన్డేలు, జూలై 25, 27, 29 తేదీల్లో 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ...






















































