కేంద్ర మంత్రులు హార్ష్ వర్ధన్, రమేశ్ పోఖ్రియాల్ సహా పలువురు రాజీనామా
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా...
నేడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ, ప్రధాని మోదీ నివాసానికి కాబోయే...
కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7,...
కృష్ణానదీ జలాల్లో వాటా, రాష్ట్ర ప్రయోజనాలకై అన్ని వేదికలపై రాజీ లేకుండా పోరాడుతాం: సీఎం...
కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని...
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నేడే బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నేడే (జూలై 7, బుధవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్...
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ 30న చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో...
17 లక్షలమంది విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్...
రాష్ట్రంలో విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...
ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురికి కరోనా, బెన్ స్టోక్స్ కెప్టెన్ గా కొత్త జట్టు ప్రకటన
జూలై 8 నుంచి జూలై 20 మధ్య ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు 3 వన్డేలు, 3 టీ20లలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో...
మంత్రి కేటీఆర్ అంటే ప్రత్యేక గౌరవం : ప్రముఖ నటుడు సోనూసూద్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక గతేడాది...
ఏపీలో కరోనా : కొత్తగా 3042 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 88,378 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
అనకాపల్లి వద్ద ఘోర ప్రమాదం, కూలిన ఫ్లైఓవర్ సైడ్ పిల్లర్
విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో ఓ కారు, ట్యాంకర్...
మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...
తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 6, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282 కి చేరినట్టు రాష్ట్ర...
జూలై 8న కేంద్ర కేబినెట్ విస్తరణ ?
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 8, గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8418 పాజిటివ్ కేసులు, 171 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6, మంగళవారం నాడు 8418 కరోనా కేసులు, 171 మరణాలు...
బాలానగర్ 6 లేన్ ఫ్లైఓవర్ ప్రారంభం, తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం బాలానగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) లో భాగంగా 6 లేన్లతో కూడిన...
ఢిల్లీలో నూతన ఎక్సైజ్ పాలసీ, తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లకు అనుమతి
ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నాడు 2021-22 నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలో హోటళ్ళు, క్లబ్బులు మరియు రెస్టారెంట్లలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 111 రోజుల తర్వాత అతి తక్కువ రోజువారీ కేసులు (34703) నమోదవుగా, వరుసగా 54వ రోజూ కూడా కొత్త...
8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం
దేశంలో 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరో రాష్ట్రానికి బదిలీ చేశారు. మిజోరాం గవర్నర్ గా...
ఏపీలో కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజులు సెలవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు...
వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రభావంపై బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ పనివాతావరణ (వర్క్...





















































