రెండ్రోజుల పాటు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ సమావేశాలు

0
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళ, బుధ వారాల్లో కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం సాయంత్రం మంగళగిరి పార్టీ...

విద్యుత్ ఉద్యోగులు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాలి: మంత్రి జగదీష్ రెడ్డి

0
రాష్ట్రంలో జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం పంటలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ లకు...

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు, ఆ రెండు జిల్లాల్లో రాత్రి 7 గంటల...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మరోసారి మార్పులు చేస్తూ...

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత మాజీ క్రికెటర్ అనిల్‌ కుంబ్లే

0
భారత్ క్రికెట్ జట్టు మాజీ కోచ్‌, మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం...

కేపీసీసీ అధ్యక్షుడు డి.కే.శివ‌కుమార్ తో రేవంత్ రెడ్డి భేటీ

0
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీన గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి బాధ్యతలు...

జలవివాదంపై కేంద్రమంత్రులు షెకావత్‌, ప్రకాశ్‌ జవదేకర్ కు సీఎం వైఎస్ జగన్ లేఖలు

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ కు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ కు వేర్వేరుగా లేఖలు...

ఏపీలో కరోనా : 24 గంటల్లో 2100 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,100 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023...

డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా మేనేజ్ చేయాలి? – ఆర్జే భార్గవి

0
ఆర్జే భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ "Band Baaja Bhargavi" ద్వారా ఎంటర్టైన్మెంట్, ఫన్, మోటివేషనల్, ఫిట్‌నెస్ మరియు ఇన్స్పిరేషన్ సంబంధిత అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో డబ్బు...

గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష

0
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్ష అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...

తెలంగాణలో కొత్తగా 808 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.54 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 808 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 5, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ప్రణబ్ తనయుడు అభిజిత్‌ ముఖర్జీ

0
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో చేరారు. గత కొన్ని...

మహారాష్ట్రలో 24 గంటల్లో 6740 కరోనా కేసులు, 51 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూలై 5, సోమవారం నాడు 6,740 కరోనా కేసులు,...

మత్స్యకారులకు బాసటగా నిలుస్తున్న మొబైల్ ఫిష్ రిటేల్ ఔట్ లెట్ వెహికిల్స్ : మంత్రి...

0
ఇప్పటి వరకూ చేపలను దిగుమతి చేసుకునే తెలంగాణ రాష్ట్రం, ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మత్స్యకారుల బాసటగా మొబైల్ ఫిష్ రిటేల్...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.11 శాతం, మరణాల రేటు 1.32 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 723 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 36.97 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

0
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అందిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 21 నుంచి ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్...

ఆగస్టు 9 నుంచి బండి సంజయ్ మహా పాదయాత్ర

0
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా, క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో "మహా...

జూలై 8,9వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్‌ కడప జిల్లా పర్యటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 9వ తేదీన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు...

ఉమ్మడి కరీంనగర్ లో ప్రతి గ్రామం, ప్రతి ఎకరం, గోదావరి జలాలతో అనుసంధానం కావాలి:...

0
గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం, గోదావరి సాగునీటి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం...

నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు, లక్ష్యంగా దిశగా వెళ్తున్నాం: సీఎం కేసీఆర్

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్‌...

కరోనాతో ఒకేరోజులో 123 మంది మృతి, మరో 9336 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 9,336 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,98,177 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...