జనసేన పార్టీ నూతన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు వీళ్లే …
జనసేన పార్టీ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ప్రకటించారు. 4 గురు ప్రధాన కార్యదర్శులు, 21 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శుల పేర్లను...
దేశంలో కొత్తగా 45892 కరోనా కేసులు, 44291 రికవరీలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 11 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 45,892 కరోనా...
కేంద్ర కేబినెట్ విస్తరణ : మంత్రులకు శాఖలు కేటాయింపు వివరాలు ఇవే
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో చేత...
కేంద్ర కేబినెట్ మంత్రిగా మూడు శాఖల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేత, సికింద్రాబాద్ ఎంపీ జీ.కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ,...
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కడపజిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైస్సార్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్,...
మా వాడితో మాములుగా ఉండదు! – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం, జూలై 12 నుంచి ఆన్లైన్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...
ప్రజల కన్నీరు తుడవడమే జనసేన పార్టీ లక్ష్యం : పవన్ కళ్యాణ్
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి, వారి కన్నీరు తుడవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి జనసేన పార్టీ...
12 మంది కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా...
కేంద్ర కేబినెట్ విస్తరణ: 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ...
ఏపీలో కొత్తగా 3166 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 83,885 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3166 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
వారంలో 2 రోజులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తా : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందనపై సమీక్షలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 772 పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 772 కేసులు నమోదవడంతో జూలై 7, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,054 కి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. ఐదు జిల్లాల ఎస్పీలు సహా 16 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూలై 6, మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
మహారాష్ట్రలో ఒకేరోజులో 9558 కరోనా పాజిటివ్ కేసులు, 147 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 9,558 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 61,22,893 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
రేపే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన రేపే, అన్ని ఏర్పాట్లు సిద్ధం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని "వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ"ని అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ...
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బుధవారం మధ్యాహ్నం ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ తాజా...
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.18 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వరుసగా 10 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 43,733 కరోనా కేసులు నమోదవడంతో...
కేంద్ర కేబినెట్ విస్తరణ : 43 మంది కొత్త కేంద్రమంత్రుల జాబితా ఇదే …
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కేబినెట్ విస్తరణలో 43 మంది నూతన కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....






















































