కరోనాతో ఒకేరోజులో 252 మంది మృతి, మరో 9195 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 9,195 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,70,599 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
130 కోట్ల మంది భారతీయుల తరపున వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నా : ప్రధాని మోదీ
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ బిసి రాయ్...
భారతీయ సమాజం వైద్యులను భగవంతుడితో పోలుస్తుంది – పవన్ కళ్యాణ్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 3841 పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3,841 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 1, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, నూతన మార్గదర్శకాలతో అమలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నూతన మార్గదర్శకాలతో కూడిన 'వైఎస్ఆర్ బీమా' పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ...
తెలంగాణలో కొత్తగా 869 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.32 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 869 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 1, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం...
మళ్ళీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుదల, ఇవాళ నుంచే అమల్లోకి కొత్త ధరలు
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్పై రూ.25.50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగానే నమోదయ్యాయి. అలాగే వరుసగా 49వ...
ఏపీలో కర్ఫ్యూ జూలై 7 వరకు పొడిగింపు, నేటి నుంచే సడలింపులు అమలు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూలై 7 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపు,...
విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు : సీఎం కేసీఆర్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని...
తెలంగాణలో ఏడవ విడత హరితహారం ప్రారంభం, జూలై 1 నుంచి 10 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహారం కార్యక్రమం జూలై 1, గురువారం నాడు ప్రారంభమైంది. అంబర్ పేట్ కలాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్...
అస్వస్థతకు గురైన సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆసుపత్రిలో చేరిక
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించి, అవసరమైన...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియచేశారు. హూందాతనంతో సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు...
తెలంగాణలో 18 ఏళ్లు పైబడినవారికి నేటి నుంచి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 1, గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా 940 వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18 ఏళ్లుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్...
అడివి శేష్ “ఎవరు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...
ఏడవ విడత హరితహారం, ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ...
జూలై 1 నుండి 10 వరకు పట్టణప్రగతి, జీహెఛ్ఎంసీలో 955 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు:...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జూలై...
ఒలంపిక్స్ లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు, ఒక్కొక్కరికి 5 లక్షల...
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున...





















































