నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ,...
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలు, కరోనాపై 77.8 శాతం సమర్ధవంతం
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను దేశంలో ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్...
ఉత్తరాఖండ్ లో కీలక పరిణామం, సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు...
ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే, ప్రైవేటురంగంలో 15 లక్షల ఉద్యోగాలు: మంత్రి...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,...
కేంద్రం కీలక నిర్ణయం, గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఆమోదం
దేశంలో గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి శుక్రవారం...
జూలై 7న నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్...
కరోనా వ్యాప్తి: 6 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా...
ఏపీలో కరోనా : కొత్తగా 3464 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 93,759 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ప్రధాని మోదీ కీలక నిర్ణయం, త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ?
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణపై దృష్టి సారించారు. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్...
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు సిఫారసు చేయబడిన క్రీడాకారులు వీళ్లే …
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
ప్రోటీన్ లడ్డులు తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పరిస్థితులపై దర్శకుడు రాజమౌళి అసహనం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ లో వసతులపై శుక్రవారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ చేశారు. "లుఫ్తానాసా విమానంలో అర్ధరాత్రి 1...
తెలంగాణలో కొత్తగా 858 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 2, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,237 కి చేరినట్టు రాష్ట్ర...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8753 కరోనా కేసులు, 156 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూలై 2, శుక్రవారం నాడు 8,753 కరోనా కేసులు,...
ఆరంఘర్ నుండి ఎయిర్ పోర్టుకు కలిసే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ : సీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), జీహెఛ్ఎంసీ అధికారులతో బిఆర్కెఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఆరంఘర్(పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే) నుండి...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 33.63 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
దేశంలో 5 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.01 శాతం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో జూలై 2, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య...
హైదరాబాద్ మెట్రో : చివరి మెట్రో రైలు రాత్రి 9.45 గంటలకు ప్రారంభం
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మరోసారి స్వల్ప మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై...
పది, ఇంటర్ ఫలితాలపై హైపవర్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని...
జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్ కు లేఖలు రాసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకున్న కృష్ణా జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్...





















































