కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులకు సంబంధించిన పైలాన్ ను కూడా కూడా సీఎం జగన్...
ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్స్ రాష్ట్రాలకు కేటాయించండి, ప్రధానికి సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 33 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 33 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా...
జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం, ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం
జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. ముందుగా జూన్ 27, ఆదివారం నాడు జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) స్థావరంలోకి డ్రోన్లు ప్రవేశించి బాంబులు జారవిడిచాయి. ఈ పేలుళ్లలో ఏ విమానానికి...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
వైభవం ఉట్టిపడేలా బోనాలు, కొవిడ్ నిబంధనలుతో భక్తులకు ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు బోనాల...
జూలై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణ?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతుంది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ...
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు రద్దు, విద్యార్థులంతా పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ,...
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలులో ఆల్ టైం రికార్డ్, 92 లక్షల మెట్రిక్ టన్నుల...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు...
ఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 91,231 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
ప్రముఖ నటుడు నిఖిల్ ఇంటర్వ్యూ
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ లో "The Star Show With RJ Hemanth" కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు నిఖిల్ ను ఇంటర్వ్యూ చేశారు. సినిమా కెరీర్, సక్సెస్, స్టార్డమ్...
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదని, ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్ ఫీజు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పాఠశాలల వద్ద పాన్, గుట్కా, సిగరెట్లు విక్రయించే షాపులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల వద్ద ఎలాంటి కలుషిత వాతావరణం లేకుండా, పిల్లలు చెడు అలవాట్లు వైపు మళ్లకుండా ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ...
దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 987 పాజిటివ్ కేసులు,7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 987 కేసులు నమోదవడంతో జూన్ 29, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593 కి...
టీ20 ప్రపంచ కప్-2021 యూఏఈ, ఒమన్ లో నిర్వహణ, ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8085 కరోనా కేసులు, 231 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 29, మంగళవారం నాడు 8,085 కరోనా కేసులు,...
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ 2021-22 అడ్మిషన్ పక్రియ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బి.ఏ, బిఎస్సీ, బికాం, బిబిఏ, బిసిఏ, బిబిఎం సహా పలు కోర్సులలో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్...
త్వరలో దేశంలోకి మోడెర్నా కరోనా వ్యాక్సిన్, దిగుమతులు కోసం సిప్లాకు డీసీజీఐ అనుమతి
దేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా యొక్క కరోనా వ్యాక్సిన్ దిగుమతులు కోసం ముంబయికి చెందిన ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ...
దేశంలో కొత్తగా కోలుకున్న 56994 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.87 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 102 రోజుల తరువాత దేశంలో రోజువారీ కరోనా కేసులు 40,000 కన్నా తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 37,566 పాజిటివ్ కేసులు...



















































