దేశంలో ఇప్పటికే 29 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వేగం పెరిగింది. జూన్ 21 నుంచి దేశంలో కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వచ్చాక రోజువారీగా లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు పంపిణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : విజయం కోసం న్యూజిలాండ్ లక్ష్యం 139
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులకు ఆలౌట్ అయింది....
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జూన్ 30న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
స్పోర్ట్స్ యూనివర్సిటీకి తోలి వీసీగా కరణం మల్లీశ్వరిని నియమించిన ఢిల్లీ ప్రభుత్వం
ప్రముఖ వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం...
ఆవకాయ బిర్యానీ చేసుకోవడం ఎలా? – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
రైతుబంధు నగదును పాత బకాయిల కింద జమచేసుకోవద్దు, బ్యాంకర్లకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది....
కరోనా వ్యాక్సినేషన్ లో రికార్డ్, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20 ఆదివారం నాడు చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 13 లక్షల మందికి పైగా (13,72,481) కరోనా వ్యాక్సిన్ వేసి సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి...
లాక్డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయండి, తెలంగాణ డీజీపీ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను...
ఏపీలో 24 గంటల్లో 4169 కరోనా కేసులు, 53 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,57,352 కు చేరుకుంది. గత 24...
వైఎస్ఆర్ చేయూత : 23,14,342 మంది మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 22, మంగళవారం నాడు రెండో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా...
ఆఫీసుల్లో పాలిటిక్స్ ఎదుర్కోవడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో వృత్తిపరమైన అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ పని చేస్తున్న ప్రదేశాల్లో రాజకీయాలు ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆఫీసుల్లో...
తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశపరీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను జూలై 18న నిర్వహించనున్నట్టు టీజీసెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1175 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1175 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 22, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,15,574 కి చేరింది. అలాగే...
శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీల నాయకులు సమావేశం
దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రభావం కలిగించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు....
మహారాష్ట్రలో ఒకేరోజులో 8470 కరోనా కేసులు, 188 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 8,470 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,87,521 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
మాజీ ప్రధాని దేవెగౌడకు రూ.2 కోట్ల భారీ జరిమానా
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల క్రితం నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజెస్ (ఎన్ఐసీఈ) పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 2.14 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర...
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 88 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దేశంలో జూన్ 21, సోమవారం నాడు ఒక్కరోజే 88.09 లక్షల మందికి కరోనా...
దేశంలో 6 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.49 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. 91 రోజుల తర్వాత రోజువారీ కరోనా కేసులు 50 వేల కంటే తక్కువుగా నమోదయ్యాయి. కొత్తగా 42,640 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 22,...
లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయేలా యాదాద్రిలో సౌకర్యాలు ఉండాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి...




















































