తిట్టడం ఒక కళ!

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

నేడు వాసాల‌మ‌ర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 22, మంగళవారం నాడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి...

డర్టీ మైండ్ టెస్ట్ – యాంకర్ రవి

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఓ...

నగర ప్రయాణికులకు శుభవార్త, అందుబాటులోకి రానున్న ఎంఎంటీఎస్ రైళ్లు

0
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు హైదరాబాద్ నగర ప్రయాణికులకు శుభవార్త అందింది. 15 నెలల అనంతరం...

తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌ సహా పలు ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు

0
రాష్ట్రంలో ఎంసెట్-2021 ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్ (ఇంజనీరింగ్)...

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతున్నాం : సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు​ సోమవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బహుళ అంతస్తుల్లో అన్ని సదుపాయాలతో, అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా...

ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పులు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

0
రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు సమయం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు...

ఏపీలో కొత్తగా 2620 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 55,002 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా నమోదైన...

అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కొందరు ఏమైనా...

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ : వర్షం వలన నాలుగో రోజు ఆట...

0
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కూడా పూర్తిగా రద్దు చేయబడింది. సౌథాంప్టన్‌ లో...

తెలంగాణలో కొత్తగా 1197 కరోనా కేసులు, 1707 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1197 కేసులు నమోదవడంతో జూన్ 21, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399 కి...

ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు

0
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో గవర్నర్‌ కోటా కింద ప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి,...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 6270 పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 21, సోమవారం నాడు 6270 కరోనా కేసులు, 94 మరణాలు...

మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు​ జూన్ 21, సోమవారం నాడు వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా హనుమకొండ‌లోని ఏక‌శిలా పార్కులో ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి సీఎం కేసీఆర్ పూల‌మాల వేసి...

గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 88 రోజుల తర్వాత దేశంలో రోజువారీ కరోనా కేసులు కనిష్టానికి (53,256) చేరుకున్నాయి. వరుసగా 39 రోజూ కూడా...

ఏపీలో ఒక్కరోజే 13,72,481 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ, దేశంలోనే సరికొత్త రికార్డ్

0
రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 20 ఆదివారం నాడు ఏపీ...

ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ సడలింపులు అమలు

0
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూన్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నాడు ఏపీ ప్రభుత్వం...

ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం, కీలక ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

0
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత గురించి ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా ప్రతి దేశం,...

ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు

0
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

మంత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం

0
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావుకు ప్ర‌మాదం త‌ప్పింది. ఆదివారం రాత్రి సిద్దిపేట నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా కొండ‌పాక మండ‌లం బండారం ద‌ర్గా క‌మాన్ స‌మీపంలో మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది....