ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ : మే నెలకు ముష్ఫికర్ రహీమ్, కేథరిన్...
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి జనవరి 2021 నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందే....
తెలంగాణలో కొత్తగా 1511 కరోనా కేసులు, రికవరీ శాతం 96.03 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1511 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 14, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
రాష్ట్రంలో 63.25 లక్షల రైతుల ఖాతాల్లో రేపటినుంచే రైతుబంధు నగదు జమ
రాష్ట్రంలో రేపటి నుంచి (జూన్ 15) రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
దేశంలో కొత్తగా కోలుకున్న1,19,501 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 95.43 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 70,421 పాజిటివ్ కేసులు నమోదవగా, 3921 మంది మరణించారు. దీంతో జూన్ 14, సోమవారం ఉదయం 8 గంటల...
బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో నిరూపణ అయితే క్షమించే ప్రసక్తేలేదు : సీఎం...
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో...
24 అంతస్తులతో వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణం – సీఎం...
కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇటీవలే 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్...
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామక జీవో కొట్టేసిన హైకోర్టు, అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని...
విజయనగరం మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామకంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 2020 మార్చిలో మాన్సాస్, సింహాచలం ట్రస్టుల చైర్మన్...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...
తెలంగాణలో జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కియా కార్లు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాల అడిషనల్ కలెక్టర్లు కోసం కేటాయించిన కియా కార్నివాల్ కార్లను ఆదివారం నాడు...
కరోనాతో ఒకేరోజులో 483 మంది మృతి, మరో 10442 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 10,442 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,08,992 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో కొత్తగా 6770 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,02,876 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 6770 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో...
దేశంలో కరోనా వ్యాప్తి : లక్షకుపైగా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. జూన్ 13, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,70,384 కి పెరిగినట్టు...
తెలంగాణలో కొత్తగా 1280 కరోనా కేసులు, 2261 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1280 కేసులు నమోదవడంతో జూన్ 13, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,03,369 కి చేరినట్టు...
నిన్ను చూడాలనే ఒక ఆశతో – డా.జాన్ వెస్లీ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
దేశంలో ఒకేరోజులో 80834 కరోనా కేసులు, 3303 మరణాలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 71 రోజుల తరవాత దేశంలో తక్కువుగా(80834) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వరుసగా 31వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు...
కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 78,23,855 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 12, శనివారం రాత్రి 9 గంటల వరకు 63,17,019 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 15,06,836 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...
సిలువపై యేసు పలికిన ఏడు మాటలు
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ అంటే ఏంటి? ఎలా చేయించుకోవాలి : కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్-19 చికిత్సలో భాగంగా...
ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. అనంతరం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా...




















































