అమెరికాలో 6 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం అధికంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన...
ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో యూనివర్సిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) మంగళవారం నాడు...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 9వ రోజు కూడా లక్ష కంటే తక్కువ కేసులు నమోదవగా, వరుసగా 34 రోజూ కూడా కొత్త...
పేదవారి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మరియు రాచర్ల గొల్లపల్లి గ్రామాల్లో...
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ముందస్తు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న తప్పనిసరి నిబంధన ఏదీ లేదని, 18 ఏళ్ళు పైబడ్డవారు నేరుగా దగ్గర్లో...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాడు జెనీవా సదస్సులో కలుసుకున్నారు. జెనీవాలో తమ మొదటి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విల్లా లా గ్రాంజ్ వెలుపల ఇరువురు...
విశాఖపట్నంలో భారీ ఎన్ కౌంటర్, 6 గురు మావోయిస్టులు మృతి
విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కొయ్యూరు మండలంలోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్...
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ
టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు బుధవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్ 25న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లులో పేర్కొంది....
నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన
వైఎస్ షర్మిల బుధవారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి దొరక్క ఇబ్బందులు...
నకిరేకల్ లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా...
తాపత్రయం తగ్గాలంటే ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "తాపత్రయం తగ్గాలంటే ఎలా?" అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒక వస్తువు పట్ల గాని, మనిషి పట్ల గాని అవసరమైనదానికంటే ఎక్కువ ప్రేమ...
తొలిరోజు 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.516.95 కోట్ల రైతుబంధు నిధులు జమ
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 9350 పాజిటివ్ కేసులు, 388 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15, మంగళవారం నాడు 9350 కరోనా కేసులు, 388 మరణాలు...
తెలంగాణలో స్కూళ్లకు జూన్ 20 వరకు వేసవి సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు, డైట్ కాలేజీలకు జూన్ 20 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటితో వేసవి సెలవులు పూర్తవుతుండంతో, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన అనంతరం వేసవి సెలవులను...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ జట్టు ఇదే…
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనుంది. ఈ...
ఏపీలో కొత్తగా 5741 కరోనా పాజిటివ్ కేసులు, 53 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 96,153 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741...
కప్ కేక్స్ తయారుచేసుకోవడం ఎలా? – యాంకర్ రవి
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో “కప్...
సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు...
తెలంగాణలో కరోనా : కొత్తగా 1556 కరోనా కేసులు, 14 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1556 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 15, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
భారత్ Vs న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : న్యూజిలాండ్ జట్టు ఇదే…
సౌథాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...




















































