హుజూరాబాద్లో కురుక్షేత్ర సంగ్రామమే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా : ఈటల రాజేందర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా తన ఇంటివద్ద నుంచి అనుచరులతో కలసి గన్పార్కు వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద అమర...
ఏపీలో కొత్తగా 6952 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 6952 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 12, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 1771 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1771 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 12, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,02,089 కి చేరినట్టు రాష్ట్ర...
14న యాదాద్రిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్భవన్ అతిథిగృహంలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ...
దేశంలో ఇప్పటికే దాదాపు 25 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య దాదాపు 25 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45...
జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్భవన్ల వద్ద నిరసనకు రైతు సంఘాలు నిర్ణయం
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం కొనసాగిసున్న సంగతి తెలిసిందే. రైతులు చేపడుతున్న ఉద్యమం ఏడు నెలలు పూర్తికావస్తున్న సందర్భంగా రైతు సంఘాలు మరో కీలక...
దేశంలో 10 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.07 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 12, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155 చేరుకుంది....
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా ఉద్యోగావకాశాలు
2014 ఎన్నికల సందర్భంగా సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, డీఎస్సీ-2008 కి సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించి 2193 మంది...
అధికారుల పనితీరు పరిశీలనకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
లాక్డౌన్ లో ఇంతే అండి!! – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
లోయర్ మానేరు రివర్ : 4 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.310.46 కోట్లు...
లోయర్ మానేరు నదిని సుందరీకరించడం, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను రూ.310.464 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ...
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా.సినారె వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు
తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా.సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు...
చికెన్ బిర్యానీ తయారుచేసుకోవడం ఎలా? – అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
ఏపీలో ఇప్పటివరకు 1,13,76,000 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ – అనిల్కుమార్ సింఘాల్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ...
ఏపీలో కొత్తగా 8239 కరోనా పాజిటివ్ కేసులు, 61 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,01,863 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239...
ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో (జూన్ 11, శుక్రవారం) పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ...
సీఎం మమతాబెనర్జీ సమక్షంలో తిరిగి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతపోరాడినా అధికారం దక్కించుకోలేని బీజేపీ పార్టీకి, ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ శుక్రవారం...
మహారాష్ట్రలో 24 గంటల్లో 11766 కరోనా కేసులు, 406 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 11, శుక్రవారం...
తెలంగాణలో కొత్తగా 1707 కరోనా కేసులు, 2493 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1707 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 11, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
బిగినర్స్ కోసం మేకప్ గైడ్ – గీతామాధురి
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను...






















































