రానున్న రెండేళ్లలో వైద్య రంగంపై రూ.10,000 కోట్ల ఖర్చు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం

0
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆరోగ్య సబ్ కమిటీలో ఆర్థిక...

ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు‌ బుధవారం నాడు జగిత్యాల జిల్లాకు వెళ్లారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తండ్రి, టీఆర్ఎస్ నాయకుడు బాల్క సురేష్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ...

రాష్ట్రంలో సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల తెలంగాణ కేబినెట్...

0
వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద తెలంగాణ కేబినెట్ సమావేశంలో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కేబినెట్...

దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు, 1,62,664 రికవరీలు నమోదు

0
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 92,596 పాజిటివ్ కేసులు నమోదవగా, 2219 మంది మరణించారు. దీంతో జూన్ 9, బుధవారం ఉదయం 8 గంటల...

సత్తుపల్లి, మధిరలో కొత్తగా 100 పడకల ఆసుపత్రులు నిర్మాణం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం మంగళవారం నాడు ప్రగతి భవన్ లో జరిగింది. సుమారు తొమ్మది గంటల పాటు సుధీర్ఘంగా సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించి, కేబినెట్...

ఉద్యోగులకు శుభవార్త, పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం

0
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లుతో కలిపి మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు రాష్ట్ర కేబినెట్...

యాంకర్ రవి ఫ్యామిలీ ఇంటర్వ్యూ

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో...

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మరో 10 రోజులు పొడిగింపు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5...

దేశంలో ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్: జ‌నాభా, కేసుల తీవ్ర‌త ఆధారంగా వ్యాక్సిన్స్ కేటాయింపు

0
దేశంలో కేంద్రీకృత ఉచిత వ్యాక్సినేషన్ విధానం కింద అన్ని వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తామని సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే....

ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం: మంత్రి తలసాని

0
ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని...

44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం

0
దేశంలో జూన్ 21 తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం...

ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 7796 పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 7796 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

విమర్శ వేరు, అభిప్రాయం వేరు – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తన రచనలపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా విమర్శకు, అభిప్రాయానికి తేడా ఏంటో వివరించారు. ఎందుకు బాగోలేదు, అందులో...

జగనన్న తోడు: 3.70 లక్షల చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున రుణం...

0
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకం రెండో విడత నిధులను మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‌విడుదల చేశారు....

తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు, 15 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1897 కేసులు నమోదవడంతో జూన్ 8, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,000 కి చేరినట్టు...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్‌ థాకరే భేటీ

0
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం ఉద్ధవ్ థాకరే 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని...

మహారాష్ట్రలో 24 గంటల్లో 10891 కరోనా కేసులు, 295 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 8, మంగళవారం...

దేశంలో కొత్తగా కోలుకున్న 1,82,282 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 94.29 శాతం

0
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 63 రోజుల తరవాత దేశంలో లక్ష కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వరుసగా 26వ రోజు కూడా రోజువారీ...

హుజూరాబాద్‌ లో ఈటల రాజేందర్ రోడ్‌షో

0
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నాడు తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి కమలాపూర్ కు వచ్చిన ఈటల రాజేందర్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన...

5 సంవత్సరాలలోపు చిన్నారులున్న తల్లులందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

0
కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారికోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కీలక...