విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా: మంత్రి ఆదిమూలపు సురేష్

0
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా...

గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు కంటే వరుసగా పదమూడో రోజూ కూడా రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో...

రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి 84 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...

మే 28, 29 తేదీల్లో జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

0
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికి మే 28, 29 తేదీలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక...

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఫ్రొఫెసర్ కోదండరాం భేటీ

0
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తో గురువారం నాడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఫ్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. శామీర్‌పేటలో గల మంత్రి...

ఏపీ సీఎం సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం

0
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు మద్ధతుగా తాజాగా కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌...

జూన్ 1 నుండి జూలై 31 వ‌ర‌కు అలిపిరి కాలిన‌డ‌క‌ మార్గం మూసివేత :...

0
తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు జూన్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు ఆ మార్గాన్ని మూసివేస్తున్న‌ట్టు...

బ్రోచేవారెవరురా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 82వ పాఠంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు,...

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ గా గుర్తిస్తున్నాం, మే 28 నుంచి కరోనా వ్యాక్సినేషన్

0
రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ గా గుర్తిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు బుధవారం నాడు వెల్లడించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ గా గుర్తిస్తూ రాష్ట్ర...

జూన్ నెలలో జగనన్న తోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత పథకాలు అమలు :...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాల అమలు, ప్రగతిపై...

ఏపీలో కొత్తగా 18285 కరోనా కేసులు, 24105 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,120 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 మందికి...

బర్త్ డే వ్లాగ్ – శ్రీముఖి

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం...

మహారాష్ట్రలో 24 గంటల్లో 24752 కరోనా కేసులు, 453 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 26,...

తెలంగాణలో కొత్తగా 3762 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 92.58 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3762 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 26, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని జూనియర్ డాక్టర్స్ తక్షణమే విధుల్లో చేరాలి: సీఎం కేసీఆర్

0
కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. జూనియర్ డాక్టర్ల...

రేపు, ఎల్లుండి డిజిటల్ మహానాడు, విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు

0
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా...

దేశంలో కరోనా రికవరీ రేటు 89.66 శాతం, మరణాల రేటు 1.15 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,08,921 కరోనా పాజిటివ్ కేసులు, 4157 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,71,57,795 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,11,388 కి పెరిగింది....

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల, జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు

0
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల మొదటివిడత షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం దరఖాస్తు పత్రాల...

దేశంలో 11717 బ్లాక్ ఫంగస్ కేసులు, మరో 29250 అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు

0
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 25, మంగళవారం 9:36 గంటల వరకు దేశంలో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు...

చిరంజీవి ఛారిటబుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవలు ప్రారంభం

0
దేశంలో కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తగ్గించడంలో తనవంతుగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్‌...