మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, చేకూరి కాశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా...
విశాఖ సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా, 8 మంది గల్లంతు
విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ రెండు నాటు పడవల్లో మొత్తం 11 మంది వలసకూలీలు ప్రయాణిస్తుండగా, ప్రమాదంలో 8...
కరోనా కట్టడికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం కేసీఆర్
కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ అమలు వంటి అంశాలుపై సోమవారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్...
వాహనాల్లో తెలంగాణలోకి వచ్చే వ్యక్తులకు ఈ-పాస్ ఉంటేనే అనుమతి
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దగల చెక్ పోస్టుల వద్ద పాటించాల్సిన నియమాలు, వాహనాల ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ...
తెలంగాణలో నేటి నుంచే రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
కరోనా వ్యాక్సిన్ డోసుల నిల్వలు తగినంతగా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో మే 15 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించే స్పెషల్ డ్రైవ్ వాయిదాపడిన సంగతి తెలిసిందే....
Mac With Vegan White Sauce తయారుచేసుకోవడం ఎలా? : అనసూయ భరద్వాజ్
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “Mac With...
కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు 50 లక్షలకు పెంచాలి: సీఎం...
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా...
కరోనాపై పోరాటంలో భాగంగా 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందిస్తాం: బీసీసీఐ
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్ధతుగా 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను(10 లీటర్ల సామర్థ్యం) అందించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం నాడు ప్రకటించింది....
ఏపీలో కొత్తగా 12994 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 12994 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
అత్తా కోడళ్ల బంధం ఎలా ఉండాలి? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ అత్తా కోడళ్ల...
యాస్ తుఫాన్ పై సీఎం జగన్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు యాస్ తుఫాన్ పై సమీక్ష నిర్వహించారు. యాస్ తుఫాన్ రాష్ట్రంలో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు...
తెలంగాణలో కొత్తగా 3043 కరోనా కేసులు, రికవరీ రేటు 92.38 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3043 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 22, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం, 18-44 వయస్సువారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ కి పంపిణీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18-44 సంవత్సరాల వయస్సు గలవారికి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్/సౌకర్యవంతమైన కోహోర్ట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 88.69...
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా ఎనిమిదో రోజు 3 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవగా, వరుసగా పదకొండో రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు...
దూసుకొస్తున్న యాస్ తుఫాన్, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం!
యాస్ తుఫాన్ దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటలలో యాస్ తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 24 గంటలలో చాలా...
అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన యోగాగురు రామ్ దేవ్ బాబా
యోగాగురు రామ్ దేవ్ బాబా అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "గౌరవ మంత్రి హర్షవర్ధన్ జీ, నేను మీ లేఖను అందుకున్నాను. వివిధ వైద్య...
రాష్ట్రంలో లాక్డౌన్, వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర...
సంగం డెయిరీ కేసు : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు
సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏప్రిల్ 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధూళిపాళ్ల...
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షలో పాల్గొన్న బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్ధతు ధర చెల్లించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుగోస-బీజేపీ...
ఫోటో జర్నలిస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం
కరోనా కష్టకాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి నేతృత్వం వహించి సినీకార్మికులను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నఅవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే...





















































