బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి అరెస్ట్
టీడీపీ నేత, కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బనగానపల్లెలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో...
ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, తర్వాతే అన్లాక్ ప్రక్రియ
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఈటల కుమారుడు నితిన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మరో ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం...
ఏపీలో కొత్తగా 18767 కరోనా కేసులు, 9 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 18767 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 23, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,80,827 కు...
తెలంగాణలో ఒకేరోజులో 2242 కరోనా కేసులు, 4693 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2242 కేసులు నమోదవడంతో మే 23, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277 కి చేరినట్టు...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 26672 పాజిటివ్ కేసులు, 594 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 23, ఆదివారం నాడు 26672 కరోనా కేసులు, 594...
దేశంలో 28 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 88.30 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 2,40,842 కరోనా కేసులు నమోదవడంతో మే 23, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,30,132 చేరుకుంది. అలాగే...
హత్యకేసు ఆరోపణలపై రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్
రెండుసార్లు ఒలింపిక్ విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రెజ్లర్ హత్య కేసులో ప్రమేయమునట్టు ఆరోపణలు రావడంతో సుశీల్ కుమార్ ను పోలీసులు...
“సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?” – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కోపడుతున్నావా? – సంక్షిప్త సందేశం
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు...
కరోనాతో ఒకేరోజులో 682 మంది మృతి, మరో 26133 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 21, శనివారం కూడా...
తెలంగాణలో పది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు వీరే…
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ (వీసీ) లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా...
బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రబృందంతో సునయన ఇంటర్వ్యూ
బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రం ఇటీవలే ZEE5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మాస్ మీడియా మరియు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 15.6 లక్షలు దాటగా, కరోనా మరణాలు పదివేలు దాటాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం...
తెలంగాణలో కొత్తగా 3308 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 91.64 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3308 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 21, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
బ్లాక్ ఫంగస్ వ్యాధి విషయంలో చర్యలు తీసుకోండి, ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియాగాంధీ
దేశంలో పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే మందులకు కొన్ని చోట్ల కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్...
తమిళనాడులో మే 24 నుండి 31 వరకు కఠిన ఆంక్షలతో పూర్తిస్థాయి లాక్డౌన్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 10వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్...
లాక్డౌన్ నియమాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రమంతటా లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కీలక చర్యలను తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంతో...
ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పు మే నెలాఖరు వరకు పొడిగింపు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని...





















































