ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ : భారత్ జట్టు జాబితా ఇదే…

0
సౌథాంప్టన్‌ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్...

కరోనాతో 24 గంటల్లో 898 మంది మృతి, మరో 54022 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 7, శుక్రవారం కూడా 54022 కరోనా కేసులు,...

తెలంగాణలో మే 15 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను మరో వారం...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో సమావేశాలపై ఆంక్షలు

0
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...

ఏపీలో కొత్తగా 17188 కరోనా కేసులు, 8 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 17188 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 7, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374 కు...

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మే 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్‌ విధింపు

0
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా కర్ఫ్యూ అంతగా ఫలితాన్ని ఇవ్వని క్రమంలో మే...

కరోనా బాధితులకు అండగా విరాట్‌ కోహ్లీ, అనుష్క శ‌ర్మ ఫండ్ రైజింగ్, రూ.2 కోట్ల...

0
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండ‌గా నిల‌బ‌డేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు ఫండ్ రైజింగ్ కోసం క్యాంపెయిన్ మొద‌లుపెట్టారు. క‌రోనా బాధితుల స‌హాయార్థం...

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏపీ హైకోర్టు అనుమతి

0
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది....

గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును...

కుటుంబానికి రూ.4 వేల కోవిడ్ ఆర్ధిక సాయం, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

0
తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్టాలిన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా...

గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ కూడా 4 లక్షలకుపైగా కరోనా కేసులు, వరుసగా పదో రోజూ 3 వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో...

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించం : సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు...

జెర్సీ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 78 వ పాఠంలో గౌతమ్ తిన్ననూరి...

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పోరేషన్ల మేయర్‌, డిప్యూటి మేయర్లు వీరే…

0
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ స్థానాల్లో శుక్రవారం నాడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌,...

సంగం డైరీ ఆధీనంపై ప్రభుత్వ జీవోను నిలిపివేసిన హైకోర్టు

0
గుంటూరు జిల్లాలోని సంఘం డైరీకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంగండైరీని ఆధీనంలోకి తీసుకుంటు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపివేసింది. ఇటీవల సంగం డైరీని తెనాలి సబ్...

ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్‌, కరోనా పరిస్థితిపై చర్చ

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించినట్టు సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌

0
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం తమిళనాడు రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుత...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5892 మందికి పాజిటివ్, 46 మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 5892 కేసులు నమోదవడంతో మే 7, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640 కి చేరినట్టు రాష్ట్ర...

రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడెసివిర్ తక్షణమే సమకూర్చాలి, పీఎంతో సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రానికి ఆక్సీజన్ సరఫరాను రోజుకు 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ సరఫరా గురించి...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 15 వరకు కఠిన జనతా కర్ఫ్యూ విధింపు

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో...