కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు. కోవిడ్ వ్యాప్తి...

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పౌరులు వ్యాక్సిన్ పొందేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలి: ప్రధాని మోదీ

0
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో అమిత్ షా, డాక్టర్ హర్ష్ వర్ధన్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా...

కరోనాతో 24 గంటల్లో 853 మంది మృతి, మరో 62194 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 62,194 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 49,42,736 కి చేరింది....

ఎన్‌440కే కరోనా వైరస్‌ వేరియంట్ పై స్పష్టతనిచ్చిన ఏపీ వైద్యారోగ్య శాఖ

0
కరోనా వైరస్ వేరియంట్ B.1.36 (ఎన్‌440కే) పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. ఏపీలో ఎన్‌440కే వైరస్‌ వేరియంట్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని, అలాంటి పరిశోధన డేటా ఏమీలేదని ఏపీ...

ఏపీలో 1,10,147 కరోనా పరీక్షలు నిర్వహించగా 21954 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,10,147 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954 మందికి...

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా మే 8 నుంచి మే 16 వరకు...

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 41,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే...

పశ్చిమబెంగాల్లో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి, టీఎంసీ కార్యకర్తల పనేనని మంత్రి ఆరోపణ

0
కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు వి.మురళీధరన్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పాంచకుడి ప్రాంతంలో గురువారం నాడు ఈ...

దేశంలో 24 గంటల్లో కొత్తగా 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు, 3980 మరణాలు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు, 3980 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,30,168 కి పెరిగింది. కరోనా...

హైదరాబాద్ నగరంలో 700 బృందాలతో 47582 ఇళ్లలో ఫీవర్ సర్వే

0
కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ఫీవర్ సర్వేలో భాగంగా గురువారం నాడు 47,582 ఇళ్లలో సర్వే నిర్వహించారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు...

ప్రగతి భవన్‌ కు చేరుకున్న సీఎం కేసీఆర్‌

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ముందుగా ఏప్రిల్ 19న స్వల్ప లక్షణాలతో సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....

ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌ సింగ్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

0
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను...

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్, ఆసుపత్రికి తరలింపు

0
సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు కరోనా...

కరోనాతో ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌ సింగ్‌ కన్నుమూత

0
రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌(82) కన్నుమూశారు. ఏప్రిల్ 20న కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...

తెలంగాణలో కరోనా : కొత్తగా 6026 మందికి పాజిటివ్, 52 మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 6026 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 5, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...

రాష్ట్రంలో కోవిడ్ బెడ్స్ సంఖ్యను 18 వేల నుండి 52 వేలకు పెంచాం: సీఎస్

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...

ఏపీలో రికార్డుస్థాయిలో 22204 కరోనా కేసులు, 85 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,16,367 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 22204 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...

మహారాష్ట్రలో ఒకేరోజులో 57640 కరోనా పాజిటివ్ కేసులు, 920 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులతో పోల్చితే పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గినప్పటికీ, రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 5, బుధవారం...

మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మే మరియు జూన్ నెలల్లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద...

కరోనా ఎఫెక్ట్ : షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బార్‌లు, సినిమా థియేటర్లు మూసివేత

0
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను ప్రకటించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కరోనా పరిస్థితులపై...

కోవిడ్ నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్, రాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం సీఎంకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాపిడ్...