ధాన్యం కొనుగోళ్ళ ప్రగతిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ ప్రగతిపై క్షేత్ర బాధ్యులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ...
నానమ్మతో రాములమ్మ! : శ్రీముఖి లేటెస్ట్ వీడియో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన నానమ్మతో కలిసి టేస్టీ...
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు మే 31 వరకు వేసవి సెలవులు
వేసవి సెలవులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. మే 5 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తునట్టు ప్రకటించింది. ఉస్మానియా క్యాంపస్, జిల్లాల్లోని...
మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలి, సీఎం జగన్ కు...
రాష్ట్రంలో నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 16 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 16 కోట్లు దాటింది. 16 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేవలం 109...
మే 7న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక, టీఆర్ఎస్ పరిశీలకులను నియమించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....
దేశంలో ఒకేరోజు 382315 కరోనా పాజిటివ్ కేసులు, 3780 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదవగా, 3780 మంది మరణించారు. దీంతో మే 5, బుధవారం ఉదయానికి దేశంలో...
ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ, మార్గదర్శకాలు ఇవే …
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5, బుధవారం నుంచి కర్ఫ్యూ విధించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 5 నుంచి రెండువారాలు పాటుగా ప్రతి రోజు మధ్యాహ్నం 12...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం బెంగాల్ రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ మమతాబెనర్జీ చేత...
తెలంగాణలో కొత్తగా 6361 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6361 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,69,722 కి...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్కు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో 45...
మహారాష్ట్రలో 24 గంటల్లో 51880 కరోనా పాజిటివ్ కేసులు, 891 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 4, మంగళవారం కూడా 51880 కరోనా కేసులు,...
ఏపీలో కొత్తగా 20034 కరోనా కేసులు, 11 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20034 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 4, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
హైదరాబాద్ జూపార్కులో సింహాలకు సార్స్ కొవ్-2
నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్జెడ్పి) జంతుప్రదర్శనశాలలో ఉన్న ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ లక్షణాల నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ముందుగా కొన్ని లక్షణాలు కనిపించటంతో ఏప్రిల్ 24న సీసీఎంబీ-లాకోన్స్తో నమూనాలను అనస్థీషియా...
ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ముఖ్యమంత్రి...
మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్, సీఎం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీహార్ సీఎం...
కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రాలకు16.69 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేత
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి...
మే 7న తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణ స్వీకారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదేళ్ల తరవాత తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ...
ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో...






















































