గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం, రేపట్నుంచి మే 3 వరకు లాక్‌డౌన్ అమలు

0
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29, గురువారం రాత్రి 7 గంటల నుండి మే 3 ఉదయం వరకు...

దేశంలో 29 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 82.33 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3,60,960 కరోనా కేసులు నమోదవడంతో ఏప్రిల్ 28, బుధవారం ఉదయం...

మే 1 నుండి 18 ఏళ్ళు పైబడినవారికీ కరోనా టీకా, ప్రారంభమైన రిజిస్ట్రేషన్స్

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేసే దిశగా మూడో దశలో భాగంగా మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన...

సీఎం కేసీఆర్ కు రాపిడ్ టెస్టులో కరోనా నెగటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం నాడు వ్యవసాయక్షేత్రంలో ఐసోలేషన్...

అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్, ఆందోళన చెందవద్దని అభిమానులకి విజ్ఞప్తి

0
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ యువ కథానాయకుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా...

తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరుకు ముగిసిన ప్రచారం, ఏప్రిల్ 30 న పోలింగ్

0
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరు సందడి నెలకుంది. రాష్ట్రంలోని ఖమ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లతో పాటుగా సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, అచ్చంపేట‌, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఏప్రిల్ 30, శుక్రవారం నాడు పోలింగ్ నిర్వహించనున్నారు....

చార్టెడ్‌ అకౌంటెంట్ ఫైనల్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా : ఐసీఏఐ

0
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా చార్టెడ్‌ అకౌంటెంట్ (సీఏ)...

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు కనీసం జూలై వరకు వాయిదా వేయాలి : కేఏ...

0
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ కరోనా పరిస్థితులపై బుధవారం నాడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో...

జగనన్న వసతి దీవెన: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమచేసిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి బుధవారం నాడు ‘జగనన్న వసతి దీవెన’ పథకం మొదటి విడత కింద రూ.1,048.94 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న...

తెలంగాణలో కరోనా : కొత్తగా 8061 మందికి పాజిటివ్, 56 మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 8061 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 27, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,966 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...

2.00 AM – యాంకర్ రవి లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు....

755 మంది వైద్య సిబ్బంది నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి : మంత్రి ఈటల

0
కరోనా సమయంలో రాష్ట్రంలో తలెత్తుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల...

మే 2న ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు, ఈసీ నిర్ణయం

0
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ...

ఏపీలో 74435 కరోనా పరీక్షలు నిర్వహించగా, 11434 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 74,435 కరోనా...

టీజీయూజీసెట్-2021: ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువు మే 30 వరకు పొడిగింపు

0
తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్) - 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది. మే 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుందుకు గ‌డువు...

కరోనా వ్యాక్సిన్ డోసుల సరఫరాపై భారత్ బయోటెక్ సీఎండీతో తెలంగాణ సీఎస్ సమావేశం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశమయ్యారు....

మహారాష్ట్రలో 24 గంటల్లో 66358 కరోనా పాజిటివ్ కేసులు, 895 మరణాలు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27, మంగళవారం కూడా 66358 కరోనా కేసులు,...

రేషన్ డీలర్ల గన్నీ సంచుల ధర పెంపు : పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి...

0
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఇప్పటి వరకు 6,798 కొనుగోలు కేంద్రాలకు గాను 4,485 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి...

కరోనా తీవ్రత : గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన...

0
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,23,144 కేసులు, 2771 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా...

ఏపీలో కొత్త నిబంధనలు: ప్రజా రవాణా, థియేటర్స్ 50 శాతం సామర్ధ్యంతోనే అనుమతి

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసొలేషన్, కరోనా బాధితులకు చికిత్స అందించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన...