కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా కరోనాకు చికిత్స పొందుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి...

మేజర్ చంద్రకాంత్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 76 వ పాఠంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5567 కరోనా కేసులు, 23 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5567 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,73,468 కి...

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది, త్వరలో కోలుకుంటారు: వైద్యులు

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు ఆధ్వర్యంలో...

వారంలో 4 లక్షలకుపైగా రెమిడెసివిర్‌ వయల్స్ అందుబాటులోకి : మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో వారంలోపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 4 లక్షలకుపైగా రెమిడెసివిర్‌ వయల్స్ అందుబాటులోకి ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి...

ఏపీలో 39619 కరోనా పరీక్షలు నిర్వహించగా, 9716 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 39,619 కరోనా పరీక్షలు నిర్వహించగా...

కోవిషీల్డ్ ధరపై నిర్ణయం, రాష్ట్రప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18...

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము...

0
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించటం వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని, తక్షణమే ఆ పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి వైఎస్...

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు కరోనా పాజిటివ్‌

0
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా...

కరోనాతో 24 గంటల్లో 568 మంది మృతి, మరో 67468 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21, బుధవారం కూడా 67468 కరోనా కేసులు, 568 మరణాలు...

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6 డివిజన్లలో జనసేన పార్టీ పోటీ

0
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 6 స్థానాల్లో, మిగిలిన చోట్ల బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీకి...

కొత్తగా నమోదైన కేసుల్లో 76 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 85.01 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారిగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,95,041 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...

సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నగరంలోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు సీఎం కేసీఆర్‌ సాధారణ హెల్త్ చెకప్‌తో పాటుగా సిటీ స్కాన్ కూడా చేయించుకునే అవకాశం...

తెలుగు చిత్రపరిశ్రమలోని సినీ కార్మికులకు సీసీసీ తరుపున ఉచితంగా కరోనా వ్యాక్సిన్ : చిరంజీవి

0
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 24/7 సౌజన్యంతో...

లాక్‌డౌన్‌ పై స్పష్టతనిచ్చిన ప్రధాని మోదీ, చివరి అస్త్రంగా పరిగణించాలని రాష్ట్రాలకు సూచన

0
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో లాక్‌డౌన్ పై స్పష్టత నిచ్చారు. నేడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని మనం లాక్‌డౌన్...

హనుమంతుడి జన్మస్థానం తిరుమలలోని అంజనాద్రే, టీటీడీ ప్రకటన

0
హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ప్రకటించారు. జాతీయ సంస్కృత వర్సిటీ వైఎస్‌ చాన్స్‌లర్‌...

ఆక్సిజన్ ట్యాంక్ లీకేజ్ : సరఫరా నిలిచిపోవడంతో 22 మంది మృతి

0
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి మహరాష్ట్ర రాష్ట్రంలో బుధవారం నాడు ఘోరప్రమాదం చోటుచేసుకుంది....

ఎంఎస్ ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చికిత్స

0
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారిగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు కూడా కరోనాబారిన పడుతున్నారు. తాజాగా భారత్ క్రికెట్...

భద్రాద్రిలో రాములవారి కల్యాణమహోత్సవం, ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

0
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నామని, భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం...

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: కొత్తగా 6542 మందికి పాజిటివ్, 20 మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 6542 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 20, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...