రాష్ట్రప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా...
ఏపీలో కొత్తగా 8987 కరోనా కేసులు, 4 జిల్లాల్లో 1000కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37,922 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 8987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నెల్లూరు, శ్రీకాకుళం,...
ఐసీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సహా సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. ఈ...
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి...
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి మే...
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: 24 గంటల్లో 62097 కేసులు, 519 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. మంగళవారం కూడా కొత్తగా 62,097 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 39,60,359 కి చేరింది....
సినిమా షూటింగ్స్ పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా సినిమా షూటింగ్స్ విషయంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సినిమా షూటింగ్స్ ను గరిష్టంగా 50 మందితో...
ఉద్యోగ నియామకాలు: తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చే నూతన జోన్లు ఇవే…
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్...
ఏపీలో మాస్కు ధరించని వారికీ రూ.100 ఫైన్, థియేటర్లతో 50 శాతం సీటింగ్ సామర్ధ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి...
రాత్రి 8.45 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు కరోనా పరిస్థితిపై దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభణ...
దేశంలో మళ్ళీ 20 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 85.86 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు కూడా 2 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
తెలంగాణలో నేటి నుంచే నైట్ కర్ఫ్యూ, మినహాయింపు ఉన్నసేవలు ఇవే….
రాష్ట్రంలో రోజురోజుకి కరోనాకేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను...
తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్ల మూసివేత
రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు, నైట్ కర్ఫ్యూ దృష్ట్యా తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20, మంగళవారం నుంచి రాష్ట్రంలో సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం...
బిగ్బాస్ 2 విజేత కౌశల్ హోమ్ టూర్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు, సిబ్బందికి నేటినుంచే రూ.2 వేలు నగదు పంపిణీ
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్...
సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్...
కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం నాడు తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
తెలంగాణలో కొత్తగా 5926 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19, సోమవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం, మే 1 నుంచి 18 ఏళ్లు...
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన...
ఏపీలో కరోనా : కొత్తగా 5963 పాజిటివ్ కేసులు, 27 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 5963 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000 కు...




















































