రాజస్థాన్ లో ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 6PM-5AM నైట్ కర్ఫ్యూ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: వీకెండ్ కర్ఫ్యూ అమలు, షాపింగ్ మాల్స్, జిమ్లు మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 17282 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు గురువారం నాడు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఇతర ఉన్నతాధికారులతో...
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం
రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 17 నుంచి మే 26 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రద్దు...
టీజీసెట్-2021 ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 61695 కేసులు, 349 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 41 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి....
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు 5 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్స్, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో...
కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం...
ఈ-పంచాయతీ నిర్వహణలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్, మరో అవార్డు కైవసం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో తొలిసారిగా 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,00,739 కేసులు, 1038 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలో కొత్తగా 3307 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 14, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఏపీలో ఒక్కరోజే 6.28 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, బుధవారం ఒక్కరోజే 6,28,961 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్...
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసిన సీఐడీ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు గురువారం నాడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందుగా దేవినేని ఉమా ఏప్రిల్ 7న నిర్వహించిన మీడియా సమావేశంలో...
నాగార్జునసాగర్, తిరుపతిలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రచార గడువు ఈ రోజు (ఏప్రిల్...
తెలంగాణలో భారీగా కరోనా కేసులు, కొత్తగా 3307 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 3307 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 14, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,045...
నిరుద్యోగుల సమస్యలపై “ఉద్యోగదీక్ష” తలపెట్టిన వైఎస్ షర్మిల
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టడానికి వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ కోరుతూ “ఉద్యోగదీక్ష” పేరుతో గురువారం నాడు నగరంలోని ఇందిరాపార్కు వద్ద...
ఏపీలో కొత్తగా 4157 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,732 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 14,...
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు...
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "కరోనా ప్రారంభ లక్షణాలు కన్పించిన అనంతరం పరీక్ష...
కరోనాతో 24 గంటల్లో 278 మంది మృతి, మరో 58952 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. బుధవారం కూడా కొత్తగా 58,952 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 35,78,160 కి చేరింది....
గత 24 గంటల్లో 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు, 1027 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,72,085 కి పెరిగింది. రోజువారీగా...




















































