తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది....
టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు...
మార్చి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గెలుచుకున్నాడు. జనవరి 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు...
కరోనాపై మరికొద్ది రోజులు ఇదే యుద్ధవాతావరణంలో పనిచేయాలి, మంత్రి ఈటల పిలుపు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి , ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, వైరస్ సోకిన వారు మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలని మరోమారు తెలంగాణ...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: హాలియాలో నేడే సీఎం కేసీఆర్ బహిరంగసభ
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,...
జడ్చర్లలో మంత్రి కేటీఆర్ పర్యటన, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, మినీ ట్యాంక్ బండ్...
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జడ్చర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా...
సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అంబేద్కర్ స్ఫూర్తితోనే అమలు : సీఎం కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక...
తెలంగాణలో కొత్తగా 2157 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2157 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,34,738 కి...
అతిగా ఆలోచించడం వలన లాభం లేదు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అతిగా ఆలోచించడం” అనే అంశంపై మాట్లాడారు. ఆలోచన అందరికి ఉంటుందని, అతిగా ఆలోచించడం తప్పు అయినప్పటికీ బయటపడడం కొంచెం కష్టం అని చెప్పారు....
ఏపీలో 35582 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4228 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 4228 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,32,892 కు...
దేశంలో 12 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 89.51 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. మూడు రోజులుగా లక్ష 50 వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,61,736 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన...
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర కార్మిక...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. "సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతోనే మనోవికాసం పరిమళిస్తుంది. మానవత్వం గుభాళిస్తుంది. అటువంటి సుసంపన్న...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 3052 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 3052 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 12, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "ప్రపంచ వ్యాప్తంగా...
ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు....
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు...
ఏపీలో కరోనా : కొత్తగా 3263 పాజిటివ్ కేసులు, 1091 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా...
జర్నలిస్టుల కోసం కడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ...
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్చంద్ర నియామకం
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా(సీఈసీ) సుశీల్చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోరా పదవీకాలం నేటితో(ఏప్రిల్ 12, సోమవారం) ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన సీఈసీగా సుశీల్చంద్రను రాష్ట్రపతి రామ్ నాథ్...
కరోనా విజృంభణ: ఒకేరోజులో 51751 పాజిటివ్ కేసులు, 258 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12, సోమవారం కూడా 51751 కరోనా కేసులు, 258...





















































