జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) బ్రేక్ పడింది. ఈ ఎన్నికలను నిలిపివేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్రపతి ఉత్తర్వులు
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ఇటీవలే ప్రస్తుత సీజే జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 96,982 కరోనా పాజిటివ్ కేసులు, 446 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,26,86,049 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,65,547 కి...
సాయంత్రం 5 గంటల వరకు 5 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటుగా శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు...
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కు...
ఏపీలో ఆ రెండు రోజులు సెలవులు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 7న ఎన్నికల...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: ఓటు వేసిన రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 6.2 కోట్లు మంది...
గజ్వేల్ కెనాల్, హల్దీ వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్మించిన సంగారెడ్డి కెనాల్ నుంచి వర్గల్ మండలం అవుసనిపల్లి గ్రామం వద్ద...
తెలంగాణలో కరోనా : కొత్తగా 1498 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 1498 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 5, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735...
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ లో నాలా పూడికతీత పనులు, నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను మరింత ముమ్మరంగా చేసేందుకుగాను ప్రతీ జోన్ కి ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజనీర్ ను పర్యవేక్షక అధికారిగా...
ఏపీలో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు, 911 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 1326 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,09,002 కు...
మహారాష్ట్రలో కీలక పరిణామం, హోంమంత్రి పదవీకి రాజీనామా చేసిన అనిల్ దేశ్ముఖ్
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు సమర్పించారు. ముందుగా గతనెలలో అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్...
కరోనా పాజిటివ్ రావడంపై స్పందించిన అల్లు అరవింద్, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి
ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాక...
మహారాష్ట్రలో కరోనా : 24 గంటల్లో 47288 కేసులు, 155 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల రోజువారీ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 58 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏప్రిల్ 5, సోమవారం కూడా...
దేశంలో 5 రాష్ట్రాల్లో పోలింగ్: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో రేపు ఒకేదశలో పోలింగ్
దేశంలో రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపటి పోలింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల...
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59...
తెలంగాణలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ అంటూ ఇటీవల నకిలీ ఉత్తర్వులు సర్క్యులేట్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదని, సోషల్ మీడియాలో ఉన్న జీవో కాపీ నకిలీదంటూ రాష్ట్ర ప్రభుత్వ...
దేశంలో కరోనా విజృంభణ: 24 గంటల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు, ఇదే తొలిసారి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చాక దేశంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో లక్షకుపైగా (1,03,558) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత సెప్టెంబర్ 17న ఒకేరోజులో...
తెలంగాణలో కటింగ్, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం: సీఎం...
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తిశాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర...
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ విధింపు
రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే...


















































