పాన్ కార్డు-ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మరోసారి పొడిగిస్తూ నిర్ణయం...
రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్
సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రజనీకాంత్...
ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31, 2021 తో ముగిసింది....
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు....
తెలంగాణలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 887 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 887 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,08,776 కి...
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని మహిళలకు ఏప్రిల్ 1, గురువారం నుండి ప్రభుత్వ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు....
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1184 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30,964 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి 31,...
టీఎస్పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు, ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాత్కాలిక ఛైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తాత్కాలిక ఛైర్మన్గా...
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు, నా భార్య...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 39544 కేసులు, 227 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 61 శాతానికిపైగా మహారాష్ట్రలోనే...
ఏపీ నుంచి తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులు రిలీవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు అంగీకరించి, వారి బదిలీ ఫైల్ను క్లియర్ చేయాల్సిందిగా...
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలి: మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్...
సినిమాల్లో ప్లాట్ పాయింట్ పై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 72 వ పాఠంలో సినిమాల్లో "ప్లాట్...
వైఎస్ఆర్ భీమా కింద నేడు రూ.254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు “వైఎస్ఆర్ బీమా" పథకం కింద రూ.254 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులై ఉండి, బ్యాంకుల్లో పేర్లు...
ఢిల్లీలో రైతుల ఉద్యమం, పార్లమెంట్ మార్చ్ చేపట్టాలని నిర్ణయం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకుపైగా రైతులు ఉద్యమం కొనసాగిసున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు భారత్ బంద్, ట్రాక్టర్ల ర్యాలీ, చక్కా జామ్ వంటి...
దేశంలో కొత్తగా 53480 కరోనా కేసులు, 41280 రికవరీలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు, 354 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,62,468 కి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: ఏప్రిల్ 3 న పవన్ కళ్యాణ్ పాదయాత్ర, బహిరంగ సభ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి...
ఆ రెండు పరీక్షలకు అసైన్మెంట్లు సమర్పించాలి, తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు ఆదేశాలు
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్స్ వేసిన 77 మంది అభ్యర్థులు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మార్చి 30, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు మొత్తం 77...
విజయవాడ కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గపరిధిలోని కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు....



















































