Trending Now
DON'T MISS
భారత్ తో రెండవ టెస్టులో 10 కి 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్...
ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సాధించాడు. 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసాడు. భారత జట్టులోని అన్ని వికెట్లను...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా కేసులు, 710 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 25, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,41,153 కి చేరింది. అలాగే...
TECH AND GADGETS
తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...
TRAVEL GUIDES
FASHION AND TRENDS
తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2103 కేసులతో కలిపి సెప్టెంబర్ 29, మంగళవారం రాత్రి...
సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా...
LATEST REVIEWS
పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్.. 28న భూపట్టాలు, రూ. 85 కోట్ల చెక్కుల పంపిణీ
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, తొలిదశ నిర్వాసితులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా...










































































