టీడీపీ-జనసేన పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు
తెలుగు దేశం పార్టీపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీ ఏకపక్షంగా...
గాజువాక వైసీపీలో భగ్గుమంటోన్న వర్గ పోరు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. పెద్ద ఎత్తున సిట్టింగ్లకు ఝలక్ ఇచ్చి.. కొత్త వారిని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సిట్టింగ్ల...
హైదరాబాద్ పార్లమెంట్పై కమలం కన్ను
ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంట్ను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ విస్తృత వ్యూహాలు రచిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో బలమైన పునాదులు ఏర్పరచుకోవాలని యత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన...
రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ, తెలుగు దేశం పార్టీలు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో...
10 మంది సిట్టింగ్ ఎంపీలను మార్చే యోచనలో బీఆర్ఎస్
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వరుసగా అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.....
వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్
త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50...
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ప్రగతి భవన్ను విడిచి తన ఫామ్హౌజ్కు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్. ఆ తర్వాత...
జరీమానా, జైలు శిక్షలో తేడా ఉంటుందా?
జాతీయ పండుగలు, మతపరమైన పండుగలు, గొప్ప వ్యక్తుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రై డేని నిర్వహిస్తారు. అలాగే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా డ్రై డేగా ప్రకటిస్తారు. లోక్సభ...
మొరార్జీ దేశాయ్ తర్వాత ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశం
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు...
ఇండియా కూటమితో నితీశ్ తెగతెంపులు
బీహార్లో అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీల బంధం బీటలు వారేలా కనిపిస్తోందన్న వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగుతారని,...














































