Home Search
కర్ణాటక - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాల హెల్ప్లైన్ నంబర్ల జాబితా విడుదల చేసిన కేంద్రం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా సునీల్ జోషి నియామకం
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్...
డొనాల్డ్ ట్రంప్తో విందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24,25 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు....
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి మేడారం చేరుకొని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అల్లోల...
సమ్మక్క, సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున సమ్మక్క- సారక్క జాతరకు తరలివస్తున్నారు. ఈ...
టిఎస్ఆర్టీసీకి సంక్రాంతి సమయంలో రూ.139.34 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా టిఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. పండుగ సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు పదిరోజుల...
బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర...
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సీపీ సజ్జనార్ వివరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఘటనాస్థలంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్కౌంటర్ జరిగిన తీరు, అందుకు దారి తీసిన కారణాలను...
ఇసుక కొరతపై నిరసన దీక్ష ప్రారంభించిన చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. విజయవాడలో గల ధర్నా...